ETV Bharat / bharat

అసోంలో వరద బీభత్సం.. మరో ఆరుగురు మృతి

author img

By

Published : Jul 13, 2020, 10:03 PM IST

Updated : Jul 13, 2020, 10:39 PM IST

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా మరో ఆరుగురు మరణించారు. మొత్తం 22 లక్షల మందిపై వరద ప్రభావం ఉంది.

Six killed as flood situation worsens in Assam
అసోంలో ఆగని వరద.. 22 లక్షల మందిపై ప్రభావం

అసోంలో వరదలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడి మరణించినవారి సంఖ్య 76కు పెరిగింది. వీరిలో 50 మంది వరదలతో మృతి చెందగా 26 మంది కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డారు.

Six killed as flood situation worsens in Assam
పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు
Six killed as flood situation worsens in Assam
చెరువును తలపిస్తున్నగ్రామం
Six killed as flood situation worsens in Assam
వరదలో చిన్నారులు

27 జిల్లాల్లో సుమారు 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. అత్యధికంగా బర్పేటా​ జిల్లాలో 5.44 లక్షల మందికి పైగా ప్రభావితం కాగా సాల్​మరలో 1.92 లక్షలు, ధేమాజీలో 1.30 లక్షల మంది వరదలతో ఇబ్బందులు పడుతున్నారు.

Six killed as flood situation worsens in Assam
బాలలకు ఎంత కష్టమొచ్చిందో!
Six killed as flood situation worsens in Assam
అంతా జలమయం

ఇదీ చూడండి: పద్మనాభస్వామి ఆలయంలో ఆ గది ఇక తెరుచుకోనట్టే!

అసోంలో వరదలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడి మరణించినవారి సంఖ్య 76కు పెరిగింది. వీరిలో 50 మంది వరదలతో మృతి చెందగా 26 మంది కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డారు.

Six killed as flood situation worsens in Assam
పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు
Six killed as flood situation worsens in Assam
చెరువును తలపిస్తున్నగ్రామం
Six killed as flood situation worsens in Assam
వరదలో చిన్నారులు

27 జిల్లాల్లో సుమారు 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. అత్యధికంగా బర్పేటా​ జిల్లాలో 5.44 లక్షల మందికి పైగా ప్రభావితం కాగా సాల్​మరలో 1.92 లక్షలు, ధేమాజీలో 1.30 లక్షల మంది వరదలతో ఇబ్బందులు పడుతున్నారు.

Six killed as flood situation worsens in Assam
బాలలకు ఎంత కష్టమొచ్చిందో!
Six killed as flood situation worsens in Assam
అంతా జలమయం

ఇదీ చూడండి: పద్మనాభస్వామి ఆలయంలో ఆ గది ఇక తెరుచుకోనట్టే!

Last Updated : Jul 13, 2020, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.