ETV Bharat / bharat

'ఫొని' బాధిత రాష్ట్రాలకు రిలయన్స్​ సాయం

author img

By

Published : May 9, 2019, 5:15 PM IST

తుపాను బాధిత రాష్ట్రాలకు రిలయన్స్​ ఫౌండేషన్ సహాయం అందిస్తోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల అధికారులతో కలిసి పనిచేస్తోంది.

'ఫొని' బాధిత రాష్ట్రాలకు రిలయన్స్​ సాయం

తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో రిలయన్స్​ ఫౌండేషన్​ పునరావాస కార్యక్రమాలు చేపడుతోంది. రిలయన్స్​ గ్రూప్​ అధినేత ముఖేశ్​​ అంబానీ భార్య నీతూ అంబానీ ఛైర్​పర్సన్​గా ఉన్న ఈ ఫౌండేషన్​... బాధితుల కోసం హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసింది. సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులతో కలిసి పనిచేస్తోంది.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కేరళ, పశ్చిమ్​బంగాలో ఉన్న జాలర్లకు సూచనలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో శ్రీకాకుళం, ఒడిశాలోని పూరీ జిల్లాలలో మత్స్య శాఖ, మెరైన్​ పోలీసులతో కలిసి ప్రజలను తరలిస్తోంది. ఇప్పటి వరకు ఒడిశాలో 20వేల కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్​లో 600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో రిలయన్స్​ ఫౌండేషన్​ పునరావాస కార్యక్రమాలు చేపడుతోంది. రిలయన్స్​ గ్రూప్​ అధినేత ముఖేశ్​​ అంబానీ భార్య నీతూ అంబానీ ఛైర్​పర్సన్​గా ఉన్న ఈ ఫౌండేషన్​... బాధితుల కోసం హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసింది. సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులతో కలిసి పనిచేస్తోంది.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కేరళ, పశ్చిమ్​బంగాలో ఉన్న జాలర్లకు సూచనలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో శ్రీకాకుళం, ఒడిశాలోని పూరీ జిల్లాలలో మత్స్య శాఖ, మెరైన్​ పోలీసులతో కలిసి ప్రజలను తరలిస్తోంది. ఇప్పటి వరకు ఒడిశాలో 20వేల కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్​లో 600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.