ETV Bharat / bharat

రైతన్నల రైల్​రోకో ఉద్ధృతం- సర్వీసుల నిలిపివేత

author img

By

Published : Sep 24, 2020, 5:51 PM IST

పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి రైతు సంఘాలు. పంజాబ్​లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఫిరోజ్​పుర్​లో రైల్​రోకో చేపట్టగా.. ఆ డివిజన్​లో ప్రత్యేక రైలు సర్వీసులు నిలిపివేశారు అధికారులు. రైల్​రోకోతో ఆహార పదార్థాల రవాణాకు ఆటంకం కలుగుతున్నట్లు పేర్కొన్నారు.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
ఆ బిల్లులను నిరసిస్తూ రైల్​రోకో.. సర్వీసులు నిలిపివేసిన రైల్వే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. పంజాబ్​లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. రైల్వే ట్రాక్​పై నిరసనలకు దిగారు. సెప్టెంబర్​ 24-26 మధ్య 3 రోజుల పాటు రైల్​రోకో చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైతుల ఆందోళన
'Rail roko' agitation starts in Punjab, train services suspended
రైతుల ఆందోళన
'Rail roko' agitation starts in Punjab, train services suspended
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైల్​రోకో

కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ.. రైల్‌రోకోకు పిలుపునివ్వగా పలు రైతు సంఘాలు మద్దతిచ్చాయి.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
వ్యవసాయ బిల్లులపై రైతుల ఆగ్రహం

నిరసనల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్​ నిర్వహించాలని నిర్ణయించాయి.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
పట్టాలపై రైతుల బైఠాయింపు

రైల్వే ఆస్తులకు నష్టం..!

ఈ నేపథ్యంలో ఫిరోజ్​పుర్​ రైల్వే డివిజన్​లో ప్రత్యేక రైలు​ సర్వీసులను నిలిపివేశారు అధికారులు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైల్‌రోకో కారణంగా అత్యవసర సరుకులు, ఆహార పదార్థాల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో...

కర్ణాటకలోనూ వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. 'ఛలో విధాన సౌధ' కార్యక్రమాన్ని చేపట్టింది సీఐటీయూ. బెంగళూరులోని ఫ్రీడం పార్క్​లో ధర్నా నిర్వహించింది. ఈ నిరసనలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
'Rail roko' agitation starts in Punjab, train services suspended
ఛలో విధాన సౌధ కార్యక్రమంలో సీఐటీయూ సభ్యులు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. పంజాబ్​లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. రైల్వే ట్రాక్​పై నిరసనలకు దిగారు. సెప్టెంబర్​ 24-26 మధ్య 3 రోజుల పాటు రైల్​రోకో చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైతుల ఆందోళన
'Rail roko' agitation starts in Punjab, train services suspended
రైతుల ఆందోళన
'Rail roko' agitation starts in Punjab, train services suspended
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైల్​రోకో

కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ.. రైల్‌రోకోకు పిలుపునివ్వగా పలు రైతు సంఘాలు మద్దతిచ్చాయి.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
వ్యవసాయ బిల్లులపై రైతుల ఆగ్రహం

నిరసనల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్​ నిర్వహించాలని నిర్ణయించాయి.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
పట్టాలపై రైతుల బైఠాయింపు

రైల్వే ఆస్తులకు నష్టం..!

ఈ నేపథ్యంలో ఫిరోజ్​పుర్​ రైల్వే డివిజన్​లో ప్రత్యేక రైలు​ సర్వీసులను నిలిపివేశారు అధికారులు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైల్‌రోకో కారణంగా అత్యవసర సరుకులు, ఆహార పదార్థాల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో...

కర్ణాటకలోనూ వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. 'ఛలో విధాన సౌధ' కార్యక్రమాన్ని చేపట్టింది సీఐటీయూ. బెంగళూరులోని ఫ్రీడం పార్క్​లో ధర్నా నిర్వహించింది. ఈ నిరసనలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
'Rail roko' agitation starts in Punjab, train services suspended
ఛలో విధాన సౌధ కార్యక్రమంలో సీఐటీయూ సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.