ETV Bharat / bharat

'కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభం కావాలి'

కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఏడాదంతా రాకపోకలు జరిగేలా అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు.

author img

By

Published : Jun 21, 2019, 6:45 AM IST

మోదీ-ఇమ్రాన్

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్​ రాసిన లేఖకు మోదీ ప్రత్యుత్తరం పంపారు. కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారని విదేశాంగ శాఖ తెలిపింది.

"పాక్​ ప్రధానికి మోదీ రాసిన లేఖలో కర్తార్​పుర్​ నడవా విషయం ప్రస్తుతించారు. కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మీరూ అందుకు సహకరించాలి. ఇది ఏడాది పొడవునా పనిచేయాలన్నారు."

- రవీశ్ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కర్తార్​పుర్​ నడవా నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా యాత్రికులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ విషయంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవీశ్ తెలిపారు.

2018 నవంబర్​లో కర్తార్​పుర్​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ డేరా బాబా నానక్​కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్​ 26న గురుదాస్​పుర్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్​పుర్​లోని నరోవాల్​లో పాక్​ పధాని ఇమ్రాన్​ ఖాన్​ పునాది రాయి వేశారు.

ఇదీ చూడండి: 'కర్తార్​పుర్'​పై దాయాదుల చర్చ

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్​ రాసిన లేఖకు మోదీ ప్రత్యుత్తరం పంపారు. కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారని విదేశాంగ శాఖ తెలిపింది.

"పాక్​ ప్రధానికి మోదీ రాసిన లేఖలో కర్తార్​పుర్​ నడవా విషయం ప్రస్తుతించారు. కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మీరూ అందుకు సహకరించాలి. ఇది ఏడాది పొడవునా పనిచేయాలన్నారు."

- రవీశ్ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కర్తార్​పుర్​ నడవా నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా యాత్రికులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ విషయంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవీశ్ తెలిపారు.

2018 నవంబర్​లో కర్తార్​పుర్​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ డేరా బాబా నానక్​కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్​ 26న గురుదాస్​పుర్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్​పుర్​లోని నరోవాల్​లో పాక్​ పధాని ఇమ్రాన్​ ఖాన్​ పునాది రాయి వేశారు.

ఇదీ చూడండి: 'కర్తార్​పుర్'​పై దాయాదుల చర్చ

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
++FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE++
WALT DISNEY STUDIOS MOTION PICTURES
1. Trailer Clip: "Toy Story 4"
ASSOCIATED PRESS
Orlando, Florida, 8 June 2019
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.