ETV Bharat / bharat

బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​లోని బిష్కెక్​ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా చైనా, రష్యా అధ్యక్షులతో సమావేశం కానున్నారు మోదీ.

author img

By

Published : Jun 13, 2019, 2:16 PM IST

బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​లోని బిష్కెక్​కు చేరుకున్నారు. ఇవాళ, రేపు జరిగే షాంఘై సహకార సదస్సులో పాల్గొంటారు మోదీ. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్​తో సమావేశం కానున్నారు ప్రధాని.

ఈ పర్యటన ఎస్​సీఓ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ భద్రత స్థితిగతులు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశాల్లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.

ప్రధాని పాక్​ గగనతలం మీదుగా కాకుండా ఒమన్​, ఇరాన్​తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్​ చేరుకున్నారు.

బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​లోని బిష్కెక్​కు చేరుకున్నారు. ఇవాళ, రేపు జరిగే షాంఘై సహకార సదస్సులో పాల్గొంటారు మోదీ. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్​తో సమావేశం కానున్నారు ప్రధాని.

ఈ పర్యటన ఎస్​సీఓ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ భద్రత స్థితిగతులు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశాల్లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.

ప్రధాని పాక్​ గగనతలం మీదుగా కాకుండా ఒమన్​, ఇరాన్​తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్​ చేరుకున్నారు.

Intro:Body:

sd


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.