ETV Bharat / bharat

'భాజపా ట్రబుల్​ షూటర్​గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు భాజపా అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ. క్లిష్ట సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులంతా జైట్లీపైనే ఆధారపడేవారని గుర్తు చేసుకున్నారు. ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించే మేధస్సు గల వ్యక్తి అని కొనియాడారు.

author img

By

Published : Aug 24, 2019, 6:47 PM IST

Updated : Sep 28, 2019, 3:31 AM IST

'భాజపా ట్రబుల్​ షూటర్​గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'
'భాజపా ట్రబుల్​ షూటర్​గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'

క్లిష్ట సమస్యల పరిష్కారానికి అరుణ్​ జైట్లీపైనే పార్టీ ఆధారపడేదని గుర్తు చేసుకున్నారు భాజపా అగ్ర నేత లాల్​ కృష్ణ అడ్వాణీ. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే మేధస్సు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అరుణ్​ జైట్లీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయరంగంలో గొప్ప వ్యక్తిగా ఎదగడం సహా గొప్ప పార్లమెంటేరియన్​, పరిపాలకుడిగా నిలిచారు. నేను పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీ పాలకవర్గంలోకి వచ్చిన కొద్ది మందిలో జైట్లీ ఒకరు. దశాబ్దాల పాటు ఎంతో విశ్వాసంతో పార్టీకి సేవలందించారు. పదునైన విశ్లేషణాత్మక మేధస్సు గల వ్యక్తి జైట్లీ. క్లిష్ట సమస్యల పరిష్కారానికి భాజపాలోని ప్రతి ఒక్కరు ఆయనపైనే ఆధారపడేవారు."

- ఎల్​కే అడ్వాణీ, భాజాప అగ్రనేత

ప్రతి దీపావళికి జైట్లీ కుటుంబ సమేతంగా ఇంటికి వచ్చేవారని గుర్తుచేసుకున్నారు అడ్వాణీ. జైట్లీ మృతి భాజపా పార్టీకే కాదు మొత్తం సంఘ్​ పరివార్​కు తీరని లోటు అని పేర్కొన్నారు.

చెరగని ముద్ర...

అరుణ్​ జైట్లీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పేదల సంక్షేమం, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ను నిలిపేందుకు ప్రధాని ఆలోచనలు ఆచరణలో పెట్టడంలో చెరగని ముద్రవేశారని కొనియాడారు షా. జైట్లీ ఎప్పుడు సామాన్యుల సంక్షేమం గురించే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.

గొప్ప నేతను కోల్పోయింది...

అరుణ్​ జైట్లీ మృతి తనను ఎంతగానో బాధించిందని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. దేశం ప్రముఖ సీనియర్​ న్యాయవాది, గొప్ప నేతను కోల్పోయిందన్నారు. దేశ న్యాయవ్యవస్థ తరఫున జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం

'భాజపా ట్రబుల్​ షూటర్​గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'

క్లిష్ట సమస్యల పరిష్కారానికి అరుణ్​ జైట్లీపైనే పార్టీ ఆధారపడేదని గుర్తు చేసుకున్నారు భాజపా అగ్ర నేత లాల్​ కృష్ణ అడ్వాణీ. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే మేధస్సు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అరుణ్​ జైట్లీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయరంగంలో గొప్ప వ్యక్తిగా ఎదగడం సహా గొప్ప పార్లమెంటేరియన్​, పరిపాలకుడిగా నిలిచారు. నేను పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీ పాలకవర్గంలోకి వచ్చిన కొద్ది మందిలో జైట్లీ ఒకరు. దశాబ్దాల పాటు ఎంతో విశ్వాసంతో పార్టీకి సేవలందించారు. పదునైన విశ్లేషణాత్మక మేధస్సు గల వ్యక్తి జైట్లీ. క్లిష్ట సమస్యల పరిష్కారానికి భాజపాలోని ప్రతి ఒక్కరు ఆయనపైనే ఆధారపడేవారు."

- ఎల్​కే అడ్వాణీ, భాజాప అగ్రనేత

ప్రతి దీపావళికి జైట్లీ కుటుంబ సమేతంగా ఇంటికి వచ్చేవారని గుర్తుచేసుకున్నారు అడ్వాణీ. జైట్లీ మృతి భాజపా పార్టీకే కాదు మొత్తం సంఘ్​ పరివార్​కు తీరని లోటు అని పేర్కొన్నారు.

చెరగని ముద్ర...

అరుణ్​ జైట్లీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పేదల సంక్షేమం, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ను నిలిపేందుకు ప్రధాని ఆలోచనలు ఆచరణలో పెట్టడంలో చెరగని ముద్రవేశారని కొనియాడారు షా. జైట్లీ ఎప్పుడు సామాన్యుల సంక్షేమం గురించే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.

గొప్ప నేతను కోల్పోయింది...

అరుణ్​ జైట్లీ మృతి తనను ఎంతగానో బాధించిందని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. దేశం ప్రముఖ సీనియర్​ న్యాయవాది, గొప్ప నేతను కోల్పోయిందన్నారు. దేశ న్యాయవ్యవస్థ తరఫున జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bagram district - 24 August 2019
1. Damaged building
2. Various of aftermath of attack
6. SOUNDBITE (Pashto) Local resident, Bahadur Khan:
"A foreigners' convoy was targeted, we heard that some of them were killed, but I am not sure myself. They surrounded the area and were not allowing anyone to come closer, our shops got burnt in this incident."
7. Various shots of the bazaar where attack took place
STORYLINE:
A Taliban suicide bomber targeted a convoy of foreign forces in Bagram district on Saturday.
Col. Sonny Leggett, a spokesman for the US forces in Afghanistan, confirmed the report and said there were no casualties among US or coalition forces.
The Taliban admitted the attack. The insurgent group now controls roughly half of Afghanistan.
Elsewhere an Afghan official says an insurgent attack has killed five people, including a former district chief, in the western Herat province.
Jelani Farhad, the provincial governor's spokesman, said Saturday that Kamal Sadat, a commander of local pro-government forces, was among those killed late Friday night in Farsi district.
No group claimed responsibility.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 3:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.