ETV Bharat / bharat

2 నెలలుగా ఉత్తరాలు బంద్​- పాక్​పై భారత్​ ఆగ్రహం - భారత్​-పాక్​ తాజా వార్తలు

గత రెండు నెలలుగా పాకిస్థాన్‌ ఏకపక్షంగా భారత్‌కు తపాలా సేవలను నిలిపివేసిందని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు, సమాచారం అందించకుండానే తపాలా సేవలు నిలిపివేయడం.. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

2 నెలలుగా ఉత్తరాలు బంద్​- పాక్​పై భారత్​ ఆగ్రహం
author img

By

Published : Oct 21, 2019, 7:07 PM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం... భారత్​పై పాక్​ కుట్రలు పన్నుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్​ను దోషిగా నిలబెడదామని విఫలయత్నాలు చేసింది. వీటితో ఫలితం లేకపోవడం వల్ల ఆగస్టు 27 నుంచి... దాదాపు 2 నెలలుగా భారత్​కు తపాలా సేవలను నిలిపివేసింది దాయాది దేశం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా వ్యవహరించడంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాక్​ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​.

"అన్ని దేశాల తపాలా శాఖలు.... ప్రపంచ తపాలా సమాఖ్య విధానం కింద పనిచేస్తాయి. పాక్‌ చర్య దీనికి వ్యతిరేకంగా ఉంది. పాక్‌ నిర్ణయానికి తగ్గట్లుగానే భారత తపాలా శాఖ ప్రతిస్పందన ఉంటుంది." - రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం... భారత్​పై పాక్​ కుట్రలు పన్నుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్​ను దోషిగా నిలబెడదామని విఫలయత్నాలు చేసింది. వీటితో ఫలితం లేకపోవడం వల్ల ఆగస్టు 27 నుంచి... దాదాపు 2 నెలలుగా భారత్​కు తపాలా సేవలను నిలిపివేసింది దాయాది దేశం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా వ్యవహరించడంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాక్​ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​.

"అన్ని దేశాల తపాలా శాఖలు.... ప్రపంచ తపాలా సమాఖ్య విధానం కింద పనిచేస్తాయి. పాక్‌ చర్య దీనికి వ్యతిరేకంగా ఉంది. పాక్‌ నిర్ణయానికి తగ్గట్లుగానే భారత తపాలా శాఖ ప్రతిస్పందన ఉంటుంది." - రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి

Mumbai, Oct 21 (ANI): Bollywood actress Deepika Padukone and actor Shah Rukh Khan were among the many celebrities who cast their vote in Mumbai for Maharashtra Assembly elections on October 21. SRK came along with his wife Gauri to cast his vote at polling booth no 177. Actor Hrithik Roshan, actress Isha Koppikar Narang also cast their votes in Mumbai today. Actors Anil Kapoor and Preity Zinta also exercised their franchise by casting their votes. The voting is underway in the state of Maharashtra today. The result of the elections will be declared on October 24.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.