ETV Bharat / bharat

'కరోనాకు విరుగుడు వచ్చే వరకు నిర్లక్ష్యం వద్దు'

కరోనాకు ఔషధం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. మాస్కు, భౌతిక దూరం పాటించాలన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

author img

By

Published : Sep 12, 2020, 1:19 PM IST

MODI CORONA
మోదీ

కరోనాకు విరుగుడు వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఔషధం వచ్చే వరకు నిర్లక్ష్యం తగదని నినదించారు.

మధ్యప్రదేశ్​లో ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవంలో ఈ మేరకు సూచనలు చేశారు మోదీ. మాస్కు, భౌతిక దూరం పాటించటం తప్పనిసరి అని అన్నారు.

పేదరిక నిర్మూలన..

ఈ కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న మోదీ.. పేదరికాన్ని అంతం చేసేందుకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల సాధికారతే లక్ష్యంగా ఆవాస్ యోజనను తీసుకొచ్చామని వెల్లడించారు.

ఇదే వేదికగా ఆవాస్ యోజన లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు.

ఇదీ చూడండి: కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలం: రాహుల్

కరోనాకు విరుగుడు వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఔషధం వచ్చే వరకు నిర్లక్ష్యం తగదని నినదించారు.

మధ్యప్రదేశ్​లో ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవంలో ఈ మేరకు సూచనలు చేశారు మోదీ. మాస్కు, భౌతిక దూరం పాటించటం తప్పనిసరి అని అన్నారు.

పేదరిక నిర్మూలన..

ఈ కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న మోదీ.. పేదరికాన్ని అంతం చేసేందుకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల సాధికారతే లక్ష్యంగా ఆవాస్ యోజనను తీసుకొచ్చామని వెల్లడించారు.

ఇదే వేదికగా ఆవాస్ యోజన లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు.

ఇదీ చూడండి: కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలం: రాహుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.