ETV Bharat / bharat

ఎస్​సీఓ సమావేశానికి బిష్కెక్​ బయల్దేరిన మోదీ

కిర్గిస్థాన్‌లో జరిగే షాంఘై సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బిష్కెక్ బయల్దేరారు.  బిష్కెక్‌లో నేడు, రేపు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని పాక్  గగనతలం మీదుగా కాకుండా ఒమన్ , ఇరాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్ చేరుకుంటారు.

author img

By

Published : Jun 13, 2019, 10:16 AM IST

Updated : Jun 13, 2019, 10:58 AM IST

ఎస్​సీఓ సమావేశాలకు బిష్కెక్​ బయల్దేరిన మోదీ

షాంఘై సహకార సమాఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​ బయల్దేరారు. ఈ సమావేశాల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

బిష్కెక్ బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేసిన ప్రధాని మోదీ ఈ పర్యటన ఎస్​సీఓ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచ భద్రత స్థితిగతులు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశాల్లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.

బిష్కెక్​లో నేడు, రేపు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని పాక్​ గగనతలం మీదుగా కాకుండా ఒమన్​, ఇరాన్​తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్​ చేరుకుంటారు.

ఎస్​సీఓ సమావేశానికి బిష్కెక్​ బయల్దేరిన మోదీ

షాంఘై సహకార సమాఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​ బయల్దేరారు. ఈ సమావేశాల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

బిష్కెక్ బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేసిన ప్రధాని మోదీ ఈ పర్యటన ఎస్​సీఓ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచ భద్రత స్థితిగతులు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశాల్లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.

బిష్కెక్​లో నేడు, రేపు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని పాక్​ గగనతలం మీదుగా కాకుండా ఒమన్​, ఇరాన్​తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్​ చేరుకుంటారు.

ఎస్​సీఓ సమావేశానికి బిష్కెక్​ బయల్దేరిన మోదీ

Jammu (Jammu and Kashmir), June 13 (ANI): Normal life was hit in Jammu on Wednesday due to the state-wide strike by transporters. They protested against the administration's decision on the installation of location-tracking devices in vehicles as a security measure in the militancy-infested state. No commercial vehicle like private buses, mini-buses, trucks, taxis and auto-rickshaws plied on roads as all transport associations in the state joined the protest. According to the All Transporters Welfare Association (ATWA), more than hundred transporters took out protest marches in capital cities of Jammu and Srinagar to press the government to withdraw installation of GPRS on transport vehicles. All Jammu and Kashmir Transporters Association protested against non-issuance of fitness certificates to commercial vehicles by the state transport department.
Last Updated : Jun 13, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.