ETV Bharat / bharat

'ముల్లోకాల్లో మెరుపుదాడులు మాకే సాధ్యం'

మేరట్​లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ... సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం కేవలం భాజపాకే సాధ్యమన్నారు. కాంగ్రెస్​ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై విమర్శలు చేశారు.

author img

By

Published : Mar 28, 2019, 1:43 PM IST

Updated : Mar 28, 2019, 4:04 PM IST

'ముల్లోకాల్లో మెరుపుదాడులు మాకే సాధ్యం'

ముల్లోకాల్లో మెరుపుదాడులు చేసే సత్తా కేవలం భాజపా ప్రభుత్వానికే ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారాయన. మేరట్​లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న మోదీ... ఎన్​డీఏ చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూనే, విపక్షాల వైఫల్యాలను ఎండగతానని చెప్పారు.

2014లోనూ మేరట్​ నుంచే భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోదీ.

దేశ ప్రజలు ఎవరిని గెలిపించాలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాలనలో తాను చేసిన పనులకు లెక్కలు చెబుతానని, ప్రత్యర్థుల లెక్కలూ తేలుస్తానని వ్యాఖ్యానించారు. చౌకీదార్​ ఎవరికీ అన్యాయం చేయడని అన్నారు.

కాంగ్రెస్​ హామీ ఇచ్చిన కనీస ఆదాయ పథకాన్ని మోదీ తప్పుబట్టారు. కనీసం బ్యాంకు ఖాతాలు తెరవలేని వారు, ఇప్పుడు పేదలకు సొమ్ము ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు.

ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్ణయాత్మక ప్రభుత్వానికి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన వారికి మధ్య జరిగే పోటీ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

మేరట్​లో మోదీ ప్రసంగం

"ఈరోజున ఒకవైపు దేశాభివృద్ధి ఉంది. మరోవైపు నీతి, నిజాయితీ లేని వారు కనపడుతున్నారు. ఒకవైపు సమర్థమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది. మరోవైపు దశాబ్దాలుగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన వారున్నారు. ఒక వైపు బలమైన చౌకీదార్​ ఉన్నాడు. మరోవైపు కళంకితుల కూటమి ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని

ముల్లోకాల్లో మెరుపుదాడులు చేసే సత్తా కేవలం భాజపా ప్రభుత్వానికే ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారాయన. మేరట్​లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న మోదీ... ఎన్​డీఏ చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూనే, విపక్షాల వైఫల్యాలను ఎండగతానని చెప్పారు.

2014లోనూ మేరట్​ నుంచే భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోదీ.

దేశ ప్రజలు ఎవరిని గెలిపించాలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాలనలో తాను చేసిన పనులకు లెక్కలు చెబుతానని, ప్రత్యర్థుల లెక్కలూ తేలుస్తానని వ్యాఖ్యానించారు. చౌకీదార్​ ఎవరికీ అన్యాయం చేయడని అన్నారు.

కాంగ్రెస్​ హామీ ఇచ్చిన కనీస ఆదాయ పథకాన్ని మోదీ తప్పుబట్టారు. కనీసం బ్యాంకు ఖాతాలు తెరవలేని వారు, ఇప్పుడు పేదలకు సొమ్ము ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు.

ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్ణయాత్మక ప్రభుత్వానికి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన వారికి మధ్య జరిగే పోటీ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

మేరట్​లో మోదీ ప్రసంగం

"ఈరోజున ఒకవైపు దేశాభివృద్ధి ఉంది. మరోవైపు నీతి, నిజాయితీ లేని వారు కనపడుతున్నారు. ఒకవైపు సమర్థమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది. మరోవైపు దశాబ్దాలుగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన వారున్నారు. ఒక వైపు బలమైన చౌకీదార్​ ఉన్నాడు. మరోవైపు కళంకితుల కూటమి ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 28 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0559: Malaysia Netherlands AP Clients Only 4203162
Dutch FM meets Malaysian counterpart in Putrajaya
AP-APTN-0544: Japan New Era Dolls AP Clients Only 4203160
Japanese doll maker unveils dolls modelled after PM
AP-APTN-0439: US IL Smollett Debrief AP Clients Only 4203147
Legal expert: Smollett case taken over by politics
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 28, 2019, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.