ETV Bharat / bharat

ఓటు భారతం: 'తొలి' పోలింగ్ సాగిందిలా...

author img

By

Published : Apr 11, 2019, 6:49 AM IST

Updated : Apr 11, 2019, 6:15 PM IST

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

2019-04-11 18:04:33

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ పూర్తయింది. 91 లోక్​సభ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన 12వందల 79మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది ఓటరుగణం. 

ఉదయం 7 గంటలకంటే ముందే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు... లైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్​ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.

వెబ్​క్యాస్టింగ్​ ద్వారా ఓటింగ్​ సరళిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎప్పటికప్పుడు ఓటింగ్​ శాతాన్ని ప్రకటిస్తూ వచ్చింది. 

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్​గఢ్​ బస్తర్​లో, మహారాష్ట్ర గడ్చిరోలిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి మావోలు ఐఈడీలు పేల్చారు. కానీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

మిగిలిన 6 దశల పోలింగ్​ పూర్తయ్యాక... మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.

2019-04-11 17:55:03

ముగిసిన పోలింగ్​...

మొదటి విడత ఎన్నికల సమయం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ముగిసింది. సమయం ముగిసే సరికి పోలింగ్​ బూత్​కు వచ్చిన వారందరికి ఓటు వేయటానికి అవకాశం ఉంటుంది. 

2019-04-11 17:39:53

బిహార్​ జముయీలో ముగిసిన పోలింగ్​

బిహార్​లో ఎన్నికలు​ జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన జముయీలో పోలింగ్​ ముగిసింది. అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్​ రూంలకు తరలిస్తున్నారు. 

2019-04-11 17:18:23

వివిధ ప్రాంతాల్లో ఓటింగ్​ సరళి

3 గంటల వరకు కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్​ తీరు ఇలా ఉంది. 

  • ఆంధ్రప్రదేశ్             -   55 శాతం
  • అరుణాచల్​ ప్రదేశ్   ​ -   50.87 శాతం
  • సిక్కిం                      -   55 శాతం
  • మహారాష్ట్ర                -   46.13 శాతం 
  • జమ్ముకశ్మీర్            ​ -   46.17 శాతం

2019-04-11 17:04:23

శోకసంద్రం మధ్యే ఓటింగ్​కు..

Bhima Mandavi, BJP, Former MLA
భీమా మండావి కుటుంబసభ్యులు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్​ దాడిలో మరణించిన భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే భీమా మండావి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండావి ప్రయాణిస్తున్న వాహనంపై మావోయిస్టులు బాంబు దాడి చేయటంతో ఆయనతో పాటు జవాన్లు కూడా మరణించారు.

2019-04-11 16:46:02

జమ్ముకశ్మీర్​లో 46.17 శాతానికి చేరిన పోలింగ్​

జమ్ముకశ్మీర్​లో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న జమ్ము, బారాముల్లా నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 46.17 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 16:38:39

జమ్ములో ఈవీఎంలపై ఆరోపణలు- 35 శాతానికి చేరిన ఓటింగ్​

ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదని జమ్ముకశ్మీర్​లో కొందరు నిరసన వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 35 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-11 16:27:34

బిహార్​లో మందకొడిగా పోలింగ్​

బిహార్​లో నాలుగు గంటల వరకు 48.74 శాతం ఓటింగ్​ నమోదైంది. గయాలో 44 శాతం , నవాదాలో 43 శాతం, జముయీలో 41.34 శాతం, జౌరంగాబాద్​లో 38.50 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 

2019-04-11 16:13:25

ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడణవీస్‌

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడణవీస్‌

నేడు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌​.. సతీసమేతంగా నాగ్​పూర్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-11 16:00:31

మూడు గంటలకు పోలింగ్​ శాతాలు

మూడు గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో పోలింగ్​ శాతం వివరాలు...

  • లక్షద్వీప్​         -   51.25 శాతం
  • ఉత్తరాఖండ్​    -   46.59 శాతం
  • మణిపూర్​        -   68.90 శాతం 
  • ఛత్తీస్​గఢ్​        -   48 శాతం
  • నాగాలాండ్​     -   68 శాతం
  • తెలంగాణ       -  48.95 శాతం
  • అసోం             -   59.5 శాతం
  • మేఘాలయ    -    55 శాతం 
  • ఉత్తరప్రదేశ్​    -    50.86 శాతం
  • లక్షద్వీప్​        -   51.25 శాతం
  • ఉత్తరాఖండ్​   -  46.59 శాతం
  • మణిపూర్​       -   68.90 శాతం 
  • ఛత్తీస్​గఢ్​      -    48 శాతం
  • నాగాలాండ్​    -   68 శాతం
  • తెలంగాణ      -   48.95 శాతం
  • అసోం            -    59.5 శాతం
  • మేఘాలయ   -     55 శాతం 
  • ఉత్తరప్రదేశ్​  -      50.86 శాతం
  • మిజోరం       -      55.20 శాతం 

2019-04-11 15:35:32

ఓటింగ్​ శాతంలో దూసుకుపోతున్న మణిపూర్​

బిహార్​లో పోలింగ్​ జరుగుతున్న నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 41.73 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 15:18:00

బిహార్​లో 41.73 శాతం పోలింగ్​

బిహార్​లో పోలింగ్​ జరుగుతున్న నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 41.73 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 15:11:35

1 గంట వరకు వివిధ ప్రాంతాల్లో ఓటింగ్​ తీరిది

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ బంగా 55.95
అసోం 44.33
ఆంధ్రప్రదేశ్ ​ 41 
మేఘాలయ 44.5
సిక్కిం 39.8
మిజోరం 46.5
నాగాలాండ్​ 57
ఉత్తరాఖండ్​ 41.27
అరుణాాచల్​ప్రదేశ్​ 40.95
త్రిపుర 53.17
లక్షద్వీప్​ 37.7
మణిపూర్​ 53.44







 

2019-04-11 15:03:55

సిక్కింలో 40 శాతం ఓటింగ్​

సిక్కింలో ఓటింగ్​​ ప్రారంభమైన 6 గంటల అనంతరం పోలింగ్​ 39.08 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ దశలోనే ఎన్నిక పూర్తి కానుంది. 

2019-04-11 14:51:46

జమ్ముకశ్మీర్​లో 35.52 శాతం ఓటింగ్​

జమ్ముకశ్మీర్​లో 1 గంట వరకు 35.52 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ విడతలో రాష్ట్రంలోని జమ్ము, బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నిక కొనసాగుతోంది. 

2019-04-11 14:44:48

ఈసీకి 39 ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్​

మహారాష్ట్రలో పోలింగ్​ జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల సంఘానికి 39 ఫిర్యాదులు చేసింది.  ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు లోక్​సభ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది.

2019-04-11 14:28:48

బిహార్​లో మూడోవంతు ఓటు హక్కు వినియోగం

బిహార్​లో రెండు గంటల వరకు 35.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో నాలుగు పార్లమెంటరీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. నవాదాలో 39 శాతం, జముయీలో 32.5 శాతం, జౌరంగాబాద్​లో 36.2 శాతం, గయాలో 38 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 13:59:17

బిహార్​లో పోలింగ్​ సరళి...

ఉత్తర్​ప్రదేశ్​ కైరానా పరిధిలోని రసూల్​పుర్​ పోలింగ్​ బూత్​పై స్థానిక యువత రాళ్లతో దాడి చేశారు. ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులొచ్చి వారిని చెదరగొట్టారు. 
 

2019-04-11 13:51:19

పోలింగ్​ బూత్​పై యువత రాళ్లదాడి

పోలింగ్​ బూత్​పై రాళ్ల దాడి

ఉత్తర్​ప్రదేశ్​ కైరానా పరిధిలోని రసూల్​పుర్​ పోలింగ్​ బూత్​పై స్థానిక యువత రాళ్లతో దాడి చేశారు. ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులొచ్చి వారిని చెదరగొట్టారు. 
 

2019-04-11 13:31:49

ఉత్తరాఖండ్​లో 41.27 శాతం...

ఉత్తరాఖండ్​లో మధ్యాహ్నం ఒకటి గంటల వరకు 41.27 శాతం పోలింగ్​ నమోదైంది. 
 

2019-04-11 13:12:50

ఓటుహక్కు వినియోగించుకున్న రామ్​దేవ్​ బాబా

దేశవ్యాప్తంగా పోలింగ్​ బూత్​లకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల సిబ్బంది సహాయపడుతున్నారు. బిహార్​ గయాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది... వృద్ధులు, వికలాంగులను స్వయంగా ఎత్తుకెళ్లి పోలింగ్​ కేంద్రం లోపలికి చేరుస్తూ చేయూతనిస్తున్నారు. 

2019-04-11 13:02:12

వృద్ధులు, వికలాంగులకు చేయూతగా సిబ్బంది.

దేశవ్యాప్తంగా పోలింగ్​ బూత్​లకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల సిబ్బంది సహాయపడుతున్నారు. బిహార్​ గయాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది... వృద్ధులు, వికలాంగులను స్వయంగా ఎత్తుకెళ్లి పోలింగ్​ కేంద్రం లోపలికి చేరుస్తూ చేయూతనిస్తున్నారు. 

2019-04-11 12:46:50

ఓటేసిన ప్రపంచంలోనే పొట్టి మహిళ

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

11 గంటల వివిధ ప్రాంతాల్లో పోలింగ్​ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

రాష్ట్రాలు  ఓటింగ్​ శాతం
నాగాలాండ్​ 41
మేఘాలయ 27
అరుణాచల్​ ప్రదేశ్​ 27.48
తెలంగాణ 22.84
మిజోరం 29.8
పశ్చిమ బంగా 38.08
మణిపూర్​ 35.03
మహారాష్ట్ర 13.7
ఉత్తరప్రదేశ్​ 24.32
జమ్ముకశ్మీర్​ 24.66
అసోం 25
త్రిపుర 26.5
ఉత్తరాఖండ్​ 23.78
లక్ష ద్వీప్​ 23.10
మహారాష్ట్ర 13.7
ఒడిశా 22

2019-04-11 12:28:09

బిహార్​లో 24.57 శాతం పోలింగ్​

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11, bihar
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

ఛత్తీస్​గఢ్​లో 11 గంటల వరకు 21.1 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ విడతలో రాష్ట్రంలోని బస్తర్​ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నిక జరుగుతోంది. ఒకవైపు పోలింగ్​ జరుగుతుండగానే....  పక్కనే ఉన్న బీజాపూర్​ జిల్లాలో నలుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 
 

2019-04-11 12:24:27

పోలింగ్​ బూత్​ వద్ద ఐఈడీలను పేల్చిన నక్సలైట్లు

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌... దిబ్రూగర్‌ నియోజకవర్గంలోని ఒక పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-11 11:55:22

11 గంటల వరకు పోలింగ్​ తీరు

బిహార్​లో 10 గంటల వరకు 13.73 శాతం ఓటింగ్​ నమోదైంది. 7 గంటలకు ముందు నవాదా నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలు మొరాయించగా... గయా జిల్లాలోని ఒక బూత్​లో ఒక​ బాంబును గుర్తించారు సిబ్బంది. 
 

2019-04-11 11:47:47

ఛత్తీస్​గఢ్​లో 21.1 శాతం పోలింగ్​

9 గంటల వరకు  వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్​ వివరాలు :

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ బంగా 18.12
మిజోరం 17.5
ఛత్తీస్​గఢ్ 10.2
మణిపూర్​ 15.6

2019-04-11 11:23:17

ఓటు హక్కు వినియోగించుకున్న అసోం ముఖ్యమంత్రి

నాగ్​పూర్​ లోక్​సభ నియోజకవర్గంలోని 220వ పోలింగ్​ బూత్​లో కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 

2019-04-11 11:13:08

బిహార్​లో 10 గంటల వరకు 13.73 శాతం పోలింగ్​

2019-04-11 10:36:13

వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్​ శాతం...

  • నాగాలాండ్​ - 21 శాతం
  • అరుణాచల్​ప్రదేశ్​ - 13.3 శాతం
  • అస్సాం - 10.2 శాతం
  • లక్ష ద్వీప్​ - 9.83 శాతం
  • అండమాన్​ నికోబార్​ -5.83 శాతం
     

2019-04-11 10:29:22

నాగ్​పూర్​లో ఓటేసిన నితిన్​ గడ్కరీ

దేశ భవిష్యత్తు కోసం వివేకంతో  ఓటేయాలని రాహుల్​ గాంధీ ట్వీట్టర్​ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. వ్యంగ్యాస్తాలు సంధించారు. 

" 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు, మంచి రోజులు రాలేదు. వీటికి బదులు నోట్ల రద్దు, రైతు సంక్షోభం, గబ్బర్​సింగ్​ పన్ను, సూటు బూటు ప్రభుత్వం, రఫేల్​, అబద్ధాలు, అవిశ్వాసం, హింస, ద్వేషం వచ్చాయి"  -  రాహుల్​గాంధీ ట్వీట్​. 

2019-04-11 10:24:18

నక్సల్స్​ హెచ్చరికలు బేఖాతరు- పోలింగ్​కు భారీగా ఓటర్లు


ఒకవైపు లోక్​సభ ఎన్నికలు కొనసాగుతోన్న వేళ.. ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ విడతలో పోలింగ్​ జరుగుతోన్న ఒకే ఒక నియోజకవర్గం 'బస్తర్'​లో ఉదయం 4.15 గంటలకు శక్తిమంతమైన ఐఈడీని(మెరుగుపరచిన పేలుడు పదార్థం) పేల్చినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది వేరే దారి గుండా వెళ్లటం వల్ల వారికి ఎలాంటి హాని జరగలేదు. 

2019-04-11 10:23:55

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 10:06:27

9 గంటల వరకు ఓటింగ్​ శాతం

నాగాలాండ్​లో ఉన్న ఒకే ఒక లోక్​సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో 9 గంటల వరకు 21 శాతం పోలింగ్​ నమోదైంది. అదే సమయానికి బిహార్​లోని 4 లోక్​సభ నియోజకవర్గాల్లో 7 నుంచి 8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-04-11 09:57:40

వివేకంతో ఓటేయండి : రాహుల్​ గాంధీ

  • No 2 Crore JOBS.
    No 15 Lakhs in Bank A/C.
    No ACCHE DIN.

    Instead:

    No JOBS.
    DEMONETISATION.
    Farmers in Pain.
    GABBAR SINGH TAX.
    Suit Boot Sarkar.
    RAFALE.
    Lies. Lies. Lies.
    Distrust. Violence. HATE. Fear.

    You vote today for the soul of India. For her future.

    Vote wisely. pic.twitter.com/wKNTBuGA7J

    — Rahul Gandhi (@RahulGandhi) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మొదటి విడత లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జోరుగా కొనసాగుతోంది. ప్రజలు భారీ క్యూలైన్లలో నిలబడి ఉత్సాహంగా ఓటేస్తున్నారు. వృద్ధులు కూడా పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు.  అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికీ.. అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారు. 

2019-04-11 09:42:43

పోలింగ్​ జరుగుతోన్న నియోజకవర్గంలో ఐఈడీలను పేల్చిన నక్సల్స్​

ఉత్తరప్రదేశ్​ బాగ్​పత్​ నియోజకవర్గానికి చెందిన బడౌత్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటర్లపై పూలు జల్లుతూ ఆహ్వానం పలుకుతున్నారు సిబ్బంది. 
 

2019-04-11 09:32:54

నాగాలాండ్​లో 21 శాతం, బిహార్​లో 7 నుంచి 8 శాతం పోలింగ్​...

మేఘాలయలో పోలింగ్​ ఇప్పుడే పుంజుకుంటోంది. పశ్చిమ కాసీ హిల్స్​ పోలింగ్​ కేంద్రంలో మొదట ఓటేసిన ఐదుగురిని ఎన్నికల సంఘం మెడల్స్​తో సత్కరించింది. 

2019-04-11 09:24:47

ఓటేసిన ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​ నాగ్​పుర్​లో ఓటేశారు. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 

2019-04-11 09:16:54

జోరుగా కొనసాగుతోన్న పోలింగ్​...

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు. ఓటర్లంతా తరలివచ్చి పోలింగ్​లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తొలిసారి ఓటర్లు తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు మోదీ.

2019-04-11 08:05:07

పూలతో ఆహ్వానం...

  • Baghpat: Flower petals being showered and dhol being played to welcome voters at polling booth number 126 in Baraut. pic.twitter.com/vszxzuYLlz

    — ANI UP (@ANINewsUP) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సిక్కింలో ఉన్న ఒకే ఒక స్థానానికి పోలింగ్​ జరుగుతోంది. 32 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు ఓటర్లు. 
 

2019-04-11 07:55:54

ఈశాన్యాన జోరుగా...

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో ఉన్న రెండు లోక్​సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 60 విధానసభ సీట్లలో మూడు ఏకగ్రీవం కాగా... మిగిలిన 57 స్థానాల్లో ఓటింగ్​ జరుగుతోంది. 

45 కంపెనీల కేంద్ర బలగాలు , 7000 మంది పౌర పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. 
 

2019-04-11 07:29:25

అందరికన్నా ముందే...

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:26:02

ఓటరులారా కదిలిరండి....

  • 2019 Lok Sabha elections commence today.

    I call upon all those whose constituencies are voting in the first phase today to turn out in record numbers and exercise their franchise.

    I specially urge young and first-time voters to vote in large numbers.

    — Chowkidar Narendra Modi (@narendramodi) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:24:06

సిక్కిం...

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:21:42

అరుణాచల్​ ప్రదేశ్​

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:16:35

ఒడిశాలో...

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 06:51:34

రాష్ట్రాలకూ....

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 06:39:51

కాసేపట్లో....

Loksabha Elections 2019
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 18:04:33

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ పూర్తయింది. 91 లోక్​సభ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన 12వందల 79మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది ఓటరుగణం. 

ఉదయం 7 గంటలకంటే ముందే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు... లైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్​ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.

వెబ్​క్యాస్టింగ్​ ద్వారా ఓటింగ్​ సరళిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎప్పటికప్పుడు ఓటింగ్​ శాతాన్ని ప్రకటిస్తూ వచ్చింది. 

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్​గఢ్​ బస్తర్​లో, మహారాష్ట్ర గడ్చిరోలిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి మావోలు ఐఈడీలు పేల్చారు. కానీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

మిగిలిన 6 దశల పోలింగ్​ పూర్తయ్యాక... మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.

2019-04-11 17:55:03

ముగిసిన పోలింగ్​...

మొదటి విడత ఎన్నికల సమయం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ముగిసింది. సమయం ముగిసే సరికి పోలింగ్​ బూత్​కు వచ్చిన వారందరికి ఓటు వేయటానికి అవకాశం ఉంటుంది. 

2019-04-11 17:39:53

బిహార్​ జముయీలో ముగిసిన పోలింగ్​

బిహార్​లో ఎన్నికలు​ జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన జముయీలో పోలింగ్​ ముగిసింది. అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్​ రూంలకు తరలిస్తున్నారు. 

2019-04-11 17:18:23

వివిధ ప్రాంతాల్లో ఓటింగ్​ సరళి

3 గంటల వరకు కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్​ తీరు ఇలా ఉంది. 

  • ఆంధ్రప్రదేశ్             -   55 శాతం
  • అరుణాచల్​ ప్రదేశ్   ​ -   50.87 శాతం
  • సిక్కిం                      -   55 శాతం
  • మహారాష్ట్ర                -   46.13 శాతం 
  • జమ్ముకశ్మీర్            ​ -   46.17 శాతం

2019-04-11 17:04:23

శోకసంద్రం మధ్యే ఓటింగ్​కు..

Bhima Mandavi, BJP, Former MLA
భీమా మండావి కుటుంబసభ్యులు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్​ దాడిలో మరణించిన భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే భీమా మండావి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండావి ప్రయాణిస్తున్న వాహనంపై మావోయిస్టులు బాంబు దాడి చేయటంతో ఆయనతో పాటు జవాన్లు కూడా మరణించారు.

2019-04-11 16:46:02

జమ్ముకశ్మీర్​లో 46.17 శాతానికి చేరిన పోలింగ్​

జమ్ముకశ్మీర్​లో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న జమ్ము, బారాముల్లా నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 46.17 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 16:38:39

జమ్ములో ఈవీఎంలపై ఆరోపణలు- 35 శాతానికి చేరిన ఓటింగ్​

ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదని జమ్ముకశ్మీర్​లో కొందరు నిరసన వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 35 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-11 16:27:34

బిహార్​లో మందకొడిగా పోలింగ్​

బిహార్​లో నాలుగు గంటల వరకు 48.74 శాతం ఓటింగ్​ నమోదైంది. గయాలో 44 శాతం , నవాదాలో 43 శాతం, జముయీలో 41.34 శాతం, జౌరంగాబాద్​లో 38.50 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 

2019-04-11 16:13:25

ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడణవీస్‌

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడణవీస్‌

నేడు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌​.. సతీసమేతంగా నాగ్​పూర్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-11 16:00:31

మూడు గంటలకు పోలింగ్​ శాతాలు

మూడు గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో పోలింగ్​ శాతం వివరాలు...

  • లక్షద్వీప్​         -   51.25 శాతం
  • ఉత్తరాఖండ్​    -   46.59 శాతం
  • మణిపూర్​        -   68.90 శాతం 
  • ఛత్తీస్​గఢ్​        -   48 శాతం
  • నాగాలాండ్​     -   68 శాతం
  • తెలంగాణ       -  48.95 శాతం
  • అసోం             -   59.5 శాతం
  • మేఘాలయ    -    55 శాతం 
  • ఉత్తరప్రదేశ్​    -    50.86 శాతం
  • లక్షద్వీప్​        -   51.25 శాతం
  • ఉత్తరాఖండ్​   -  46.59 శాతం
  • మణిపూర్​       -   68.90 శాతం 
  • ఛత్తీస్​గఢ్​      -    48 శాతం
  • నాగాలాండ్​    -   68 శాతం
  • తెలంగాణ      -   48.95 శాతం
  • అసోం            -    59.5 శాతం
  • మేఘాలయ   -     55 శాతం 
  • ఉత్తరప్రదేశ్​  -      50.86 శాతం
  • మిజోరం       -      55.20 శాతం 

2019-04-11 15:35:32

ఓటింగ్​ శాతంలో దూసుకుపోతున్న మణిపూర్​

బిహార్​లో పోలింగ్​ జరుగుతున్న నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 41.73 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 15:18:00

బిహార్​లో 41.73 శాతం పోలింగ్​

బిహార్​లో పోలింగ్​ జరుగుతున్న నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 41.73 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 15:11:35

1 గంట వరకు వివిధ ప్రాంతాల్లో ఓటింగ్​ తీరిది

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ బంగా 55.95
అసోం 44.33
ఆంధ్రప్రదేశ్ ​ 41 
మేఘాలయ 44.5
సిక్కిం 39.8
మిజోరం 46.5
నాగాలాండ్​ 57
ఉత్తరాఖండ్​ 41.27
అరుణాాచల్​ప్రదేశ్​ 40.95
త్రిపుర 53.17
లక్షద్వీప్​ 37.7
మణిపూర్​ 53.44







 

2019-04-11 15:03:55

సిక్కింలో 40 శాతం ఓటింగ్​

సిక్కింలో ఓటింగ్​​ ప్రారంభమైన 6 గంటల అనంతరం పోలింగ్​ 39.08 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ దశలోనే ఎన్నిక పూర్తి కానుంది. 

2019-04-11 14:51:46

జమ్ముకశ్మీర్​లో 35.52 శాతం ఓటింగ్​

జమ్ముకశ్మీర్​లో 1 గంట వరకు 35.52 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ విడతలో రాష్ట్రంలోని జమ్ము, బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నిక కొనసాగుతోంది. 

2019-04-11 14:44:48

ఈసీకి 39 ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్​

మహారాష్ట్రలో పోలింగ్​ జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల సంఘానికి 39 ఫిర్యాదులు చేసింది.  ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు లోక్​సభ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది.

2019-04-11 14:28:48

బిహార్​లో మూడోవంతు ఓటు హక్కు వినియోగం

బిహార్​లో రెండు గంటల వరకు 35.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో నాలుగు పార్లమెంటరీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. నవాదాలో 39 శాతం, జముయీలో 32.5 శాతం, జౌరంగాబాద్​లో 36.2 శాతం, గయాలో 38 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 13:59:17

బిహార్​లో పోలింగ్​ సరళి...

ఉత్తర్​ప్రదేశ్​ కైరానా పరిధిలోని రసూల్​పుర్​ పోలింగ్​ బూత్​పై స్థానిక యువత రాళ్లతో దాడి చేశారు. ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులొచ్చి వారిని చెదరగొట్టారు. 
 

2019-04-11 13:51:19

పోలింగ్​ బూత్​పై యువత రాళ్లదాడి

పోలింగ్​ బూత్​పై రాళ్ల దాడి

ఉత్తర్​ప్రదేశ్​ కైరానా పరిధిలోని రసూల్​పుర్​ పోలింగ్​ బూత్​పై స్థానిక యువత రాళ్లతో దాడి చేశారు. ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులొచ్చి వారిని చెదరగొట్టారు. 
 

2019-04-11 13:31:49

ఉత్తరాఖండ్​లో 41.27 శాతం...

ఉత్తరాఖండ్​లో మధ్యాహ్నం ఒకటి గంటల వరకు 41.27 శాతం పోలింగ్​ నమోదైంది. 
 

2019-04-11 13:12:50

ఓటుహక్కు వినియోగించుకున్న రామ్​దేవ్​ బాబా

దేశవ్యాప్తంగా పోలింగ్​ బూత్​లకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల సిబ్బంది సహాయపడుతున్నారు. బిహార్​ గయాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది... వృద్ధులు, వికలాంగులను స్వయంగా ఎత్తుకెళ్లి పోలింగ్​ కేంద్రం లోపలికి చేరుస్తూ చేయూతనిస్తున్నారు. 

2019-04-11 13:02:12

వృద్ధులు, వికలాంగులకు చేయూతగా సిబ్బంది.

దేశవ్యాప్తంగా పోలింగ్​ బూత్​లకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల సిబ్బంది సహాయపడుతున్నారు. బిహార్​ గయాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది... వృద్ధులు, వికలాంగులను స్వయంగా ఎత్తుకెళ్లి పోలింగ్​ కేంద్రం లోపలికి చేరుస్తూ చేయూతనిస్తున్నారు. 

2019-04-11 12:46:50

ఓటేసిన ప్రపంచంలోనే పొట్టి మహిళ

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

11 గంటల వివిధ ప్రాంతాల్లో పోలింగ్​ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

రాష్ట్రాలు  ఓటింగ్​ శాతం
నాగాలాండ్​ 41
మేఘాలయ 27
అరుణాచల్​ ప్రదేశ్​ 27.48
తెలంగాణ 22.84
మిజోరం 29.8
పశ్చిమ బంగా 38.08
మణిపూర్​ 35.03
మహారాష్ట్ర 13.7
ఉత్తరప్రదేశ్​ 24.32
జమ్ముకశ్మీర్​ 24.66
అసోం 25
త్రిపుర 26.5
ఉత్తరాఖండ్​ 23.78
లక్ష ద్వీప్​ 23.10
మహారాష్ట్ర 13.7
ఒడిశా 22

2019-04-11 12:28:09

బిహార్​లో 24.57 శాతం పోలింగ్​

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11, bihar
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

ఛత్తీస్​గఢ్​లో 11 గంటల వరకు 21.1 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ విడతలో రాష్ట్రంలోని బస్తర్​ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నిక జరుగుతోంది. ఒకవైపు పోలింగ్​ జరుగుతుండగానే....  పక్కనే ఉన్న బీజాపూర్​ జిల్లాలో నలుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 
 

2019-04-11 12:24:27

పోలింగ్​ బూత్​ వద్ద ఐఈడీలను పేల్చిన నక్సలైట్లు

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌... దిబ్రూగర్‌ నియోజకవర్గంలోని ఒక పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-11 11:55:22

11 గంటల వరకు పోలింగ్​ తీరు

బిహార్​లో 10 గంటల వరకు 13.73 శాతం ఓటింగ్​ నమోదైంది. 7 గంటలకు ముందు నవాదా నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలు మొరాయించగా... గయా జిల్లాలోని ఒక బూత్​లో ఒక​ బాంబును గుర్తించారు సిబ్బంది. 
 

2019-04-11 11:47:47

ఛత్తీస్​గఢ్​లో 21.1 శాతం పోలింగ్​

9 గంటల వరకు  వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్​ వివరాలు :

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ బంగా 18.12
మిజోరం 17.5
ఛత్తీస్​గఢ్ 10.2
మణిపూర్​ 15.6

2019-04-11 11:23:17

ఓటు హక్కు వినియోగించుకున్న అసోం ముఖ్యమంత్రి

నాగ్​పూర్​ లోక్​సభ నియోజకవర్గంలోని 220వ పోలింగ్​ బూత్​లో కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 

2019-04-11 11:13:08

బిహార్​లో 10 గంటల వరకు 13.73 శాతం పోలింగ్​

2019-04-11 10:36:13

వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్​ శాతం...

  • నాగాలాండ్​ - 21 శాతం
  • అరుణాచల్​ప్రదేశ్​ - 13.3 శాతం
  • అస్సాం - 10.2 శాతం
  • లక్ష ద్వీప్​ - 9.83 శాతం
  • అండమాన్​ నికోబార్​ -5.83 శాతం
     

2019-04-11 10:29:22

నాగ్​పూర్​లో ఓటేసిన నితిన్​ గడ్కరీ

దేశ భవిష్యత్తు కోసం వివేకంతో  ఓటేయాలని రాహుల్​ గాంధీ ట్వీట్టర్​ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. వ్యంగ్యాస్తాలు సంధించారు. 

" 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు, మంచి రోజులు రాలేదు. వీటికి బదులు నోట్ల రద్దు, రైతు సంక్షోభం, గబ్బర్​సింగ్​ పన్ను, సూటు బూటు ప్రభుత్వం, రఫేల్​, అబద్ధాలు, అవిశ్వాసం, హింస, ద్వేషం వచ్చాయి"  -  రాహుల్​గాంధీ ట్వీట్​. 

2019-04-11 10:24:18

నక్సల్స్​ హెచ్చరికలు బేఖాతరు- పోలింగ్​కు భారీగా ఓటర్లు


ఒకవైపు లోక్​సభ ఎన్నికలు కొనసాగుతోన్న వేళ.. ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ విడతలో పోలింగ్​ జరుగుతోన్న ఒకే ఒక నియోజకవర్గం 'బస్తర్'​లో ఉదయం 4.15 గంటలకు శక్తిమంతమైన ఐఈడీని(మెరుగుపరచిన పేలుడు పదార్థం) పేల్చినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది వేరే దారి గుండా వెళ్లటం వల్ల వారికి ఎలాంటి హాని జరగలేదు. 

2019-04-11 10:23:55

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 10:06:27

9 గంటల వరకు ఓటింగ్​ శాతం

నాగాలాండ్​లో ఉన్న ఒకే ఒక లోక్​సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో 9 గంటల వరకు 21 శాతం పోలింగ్​ నమోదైంది. అదే సమయానికి బిహార్​లోని 4 లోక్​సభ నియోజకవర్గాల్లో 7 నుంచి 8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-04-11 09:57:40

వివేకంతో ఓటేయండి : రాహుల్​ గాంధీ

  • No 2 Crore JOBS.
    No 15 Lakhs in Bank A/C.
    No ACCHE DIN.

    Instead:

    No JOBS.
    DEMONETISATION.
    Farmers in Pain.
    GABBAR SINGH TAX.
    Suit Boot Sarkar.
    RAFALE.
    Lies. Lies. Lies.
    Distrust. Violence. HATE. Fear.

    You vote today for the soul of India. For her future.

    Vote wisely. pic.twitter.com/wKNTBuGA7J

    — Rahul Gandhi (@RahulGandhi) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మొదటి విడత లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జోరుగా కొనసాగుతోంది. ప్రజలు భారీ క్యూలైన్లలో నిలబడి ఉత్సాహంగా ఓటేస్తున్నారు. వృద్ధులు కూడా పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు.  అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికీ.. అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారు. 

2019-04-11 09:42:43

పోలింగ్​ జరుగుతోన్న నియోజకవర్గంలో ఐఈడీలను పేల్చిన నక్సల్స్​

ఉత్తరప్రదేశ్​ బాగ్​పత్​ నియోజకవర్గానికి చెందిన బడౌత్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటర్లపై పూలు జల్లుతూ ఆహ్వానం పలుకుతున్నారు సిబ్బంది. 
 

2019-04-11 09:32:54

నాగాలాండ్​లో 21 శాతం, బిహార్​లో 7 నుంచి 8 శాతం పోలింగ్​...

మేఘాలయలో పోలింగ్​ ఇప్పుడే పుంజుకుంటోంది. పశ్చిమ కాసీ హిల్స్​ పోలింగ్​ కేంద్రంలో మొదట ఓటేసిన ఐదుగురిని ఎన్నికల సంఘం మెడల్స్​తో సత్కరించింది. 

2019-04-11 09:24:47

ఓటేసిన ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​ నాగ్​పుర్​లో ఓటేశారు. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 

2019-04-11 09:16:54

జోరుగా కొనసాగుతోన్న పోలింగ్​...

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు. ఓటర్లంతా తరలివచ్చి పోలింగ్​లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తొలిసారి ఓటర్లు తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు మోదీ.

2019-04-11 08:05:07

పూలతో ఆహ్వానం...

  • Baghpat: Flower petals being showered and dhol being played to welcome voters at polling booth number 126 in Baraut. pic.twitter.com/vszxzuYLlz

    — ANI UP (@ANINewsUP) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సిక్కింలో ఉన్న ఒకే ఒక స్థానానికి పోలింగ్​ జరుగుతోంది. 32 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు ఓటర్లు. 
 

2019-04-11 07:55:54

ఈశాన్యాన జోరుగా...

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో ఉన్న రెండు లోక్​సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 60 విధానసభ సీట్లలో మూడు ఏకగ్రీవం కాగా... మిగిలిన 57 స్థానాల్లో ఓటింగ్​ జరుగుతోంది. 

45 కంపెనీల కేంద్ర బలగాలు , 7000 మంది పౌర పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. 
 

2019-04-11 07:29:25

అందరికన్నా ముందే...

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:26:02

ఓటరులారా కదిలిరండి....

  • 2019 Lok Sabha elections commence today.

    I call upon all those whose constituencies are voting in the first phase today to turn out in record numbers and exercise their franchise.

    I specially urge young and first-time voters to vote in large numbers.

    — Chowkidar Narendra Modi (@narendramodi) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:24:06

సిక్కిం...

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:21:42

అరుణాచల్​ ప్రదేశ్​

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:16:35

ఒడిశాలో...

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 06:51:34

రాష్ట్రాలకూ....

Loksabha Elections 2019, State wise list , First Phase, April 11,
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 06:39:51

కాసేపట్లో....

Loksabha Elections 2019
లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 11 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2350: ARCHIVE Hussle Vigil Violence Content has significant restrictions; see script for details 4205430
Two women wounded by gunfire at Nipsey Hussle vigil hours after rapper was killed
AP-APTN-2310: US Ben Platt Content has significant restrictions; see script for details 4205420
Tony award-winning actor Ben Platt talks debut album, starring in 'The Politician' for Netflix and being close to EGOT status
AP-APTN-2051: ARCHIVE Kim Kardashian AP Clients Only 4205410
Kim Kardashian West tells Vogue she's apprenticing with a law firm
AP-APTN-2000: ARCHIVE London Eye Royal Baby AP Clients Only 4205404
London Eye landmark has special plans to welcome royal baby of Prince Harry and his wife Meghan
AP-APTN-1925: UK Avengers Premiere Content has significant restrictions; see script for details 4205384
Avengers stars ponder rescuing Brexit and Scarlett Johansson discusses her statement on paparazzi
AP-APTN-1901: ARCHIVE Chip Joanna Gaines AP Clients Only 4205392
Lifestyle team, Chip and Joanna Gaines, to launch television network in the summer of 2020
AP-APTN-1834: ARCHIVE Lena Dunham AP Clients Only 4205390
Lena Dunham is celebrating one year of sobriety, reveals she misused prescription drugs
AP-APTN-1821: ARCHIVE Hilaria Baldwin AP Clients Only 4205387
Hilaria Baldwin says she wrote about miscarriage because it would hurt if she 'went through it in silence'
AP-APTN-1815: OBIT Charles Van Doren AP Clients Only 4205386
Charles Van Doren, whose rise and fall as a corrupt game show contestant inspired the movie 'Quiz Show,' has died at 93
AP-APTN-1643: UK CE Freya Ridings Relax Content has significant restrictions; see script for details 4205363
Cups of tea and face masks - life on tour with Freya Ridings
AP-APTN-1629: US CE Fan Encounters Content has significant restrictions; see script for details 4205346
Country artists Old Dominion, Jimmie Allen and Leon Bridges reveal their most memorable fan moments.
AP-APTN-1613: US CE Kacey Musgraves AP Clients Only 4205356
Coloring books and a normal childhood keep Kacey Musgraves grounded
AP-APTN-1512: ARCHIVE Cannes Opening Film Content has significant restrictions; see script for details 4205343
Jim Jarmusch zombie movie to kick off Cannes Film Festival
AP-APTN-1323: US The Crown Diana Content has significant restrictions, see script for details 4205205
Netflix announces actress Emma Corrin will play Lady Diana Spencer in 'The Crown'
AP-APTN-1301: UK Kate Miller Heidke Pt2 Content has significant restrictions; see script for details 4205317
Australia's Eurovision entry, Kate Miller-Heidke, chats 'Zero Gravity,' her flying stage show and how she's changing things up for Eurovision
AP-APTN-1252: US Lion King Trailer Content has significant restrictions; see script for details 4205314
Latest trailer for live action remake of 'The Lion King' released
AP-APTN-1235: UK GOT Guards Content has significant restrictions, see script for details 4205313
Tower of London gets a 'Game of Thrones' moment
AP-APTN-1226: US Jeopardy Content has significant restrictions, see script for details 4205310
Man wins over $110K, breaks single-day record on 'Jeopardy!'
AP-APTN-1154: ARCHIVE Prince Harry Oprah AP Clients Only 4205303
Prince Harry, Oprah work on mental health program for Apple
AP-APTN-1026: US Be Natural Documentary Content has significant restrictions, see script for details 4205247
Jodie Foster reflects on pioneering female director and says 'future is bright for women in film'
AP-APTN-1022: Japan Wedding Anniversary AP Clients Only; No resale 4205278
Japanese royal couple celebrate 60th anniversary
AP-APTN-0920: US Foster's Role Models Content has significant restrictions, see script for details 4205254
Jodie Foster: 'When I was growing up, it was just me and a bunch of guys'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 11, 2019, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.