ETV Bharat / bharat

'మూడో ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరం'

author img

By

Published : Apr 9, 2019, 7:30 AM IST

ఎన్డీయే, యూపీఏ కూటమియేతర థర్డ్​ఫ్రంట్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు 'మక్కల్​ నీది మయ్యమ్​' పార్టీ అధినేత కమల్​ హాసన్​. దేశ ప్రజలు థర్డ్​ఫ్రంట్​ గురించి ఆలోచించడం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. దేశానికి కాంగ్రెస్​, భాజపాయేతర మూడో ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కమల్.​

'మూడో ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరం'

థర్డ్​ఫ్రంట్​పై 'మక్కల్​ నీది మయ్యమ్'​ పార్టీ అధినేత కమల్​ హాసన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు థర్డ్​ఫ్రంట్ గురించి ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా థర్డ్​ఫ్రంట్​ ఏర్పడే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కొన్ని పార్టీల నేతలు చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు. దేశానికి ఎన్డీయే, యూపీఏ కూటమియేతర ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరమన్నారు కమల్​. అనంతరం కోయంబత్తూర్​ అసెంబ్లీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

థర్డ్​ఫ్రంట్​పై 'మక్కల్​ నీది మయ్యమ్'​ పార్టీ అధినేత కమల్​ హాసన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు థర్డ్​ఫ్రంట్ గురించి ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా థర్డ్​ఫ్రంట్​ ఏర్పడే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కొన్ని పార్టీల నేతలు చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు. దేశానికి ఎన్డీయే, యూపీఏ కూటమియేతర ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరమన్నారు కమల్​. అనంతరం కోయంబత్తూర్​ అసెంబ్లీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.


New Delhi, Apr 08 (ANI): While talking to ANI, Congress leader Kapil Sibal on BJP's recently released manifesto said, "BJP is unable to fulfill all their said promises they made in 2014. Entire nation is waiting to get 15 Lakh amount in our bank accounts. Now they claim to make our economy 5 trillion by 2025. So what is truth and bluff? The truth is that they have torn our constitution, institutions into pieces in last 5 years. They are trying to change the constitutional body of India."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.