ETV Bharat / bharat

దద్దరిల్లిన దిల్లీ.. నిరనకారులను అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Feb 10, 2020, 3:00 PM IST

Updated : Feb 29, 2020, 9:02 PM IST

Jamia to Parliament, stopped by security forces
సీఏఏ సెగ: కవాతును అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

15:08 February 10

దద్దరిల్లిన దిల్లీ.. నిరనకారులను అడ్డుకున్న పోలీసులు

పెద్ద ఎత్తున ఆందోళన...

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జామియా నుంచి పార్లమెంటు వరకు కవాతు నిర్వహించేందుకు​ జామియా సహకార కమిటీ ( జేసీసీ) యత్నించింది. అయితే ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటేందుకు యత్నిస్తున్నారు.  

అటు పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకంగా సెంట్రల్​ దిల్లీలోనూ వందలాది మంది విద్యార్థులు, పౌర సమాజం సభ్యులు రహదారులపైకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టిన నిరసనకారులు మండీ హౌస్​ నుంచి జంతర్​మంతర్​ దిశగా యాత్ర చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున పారామిలిటరీ బలగాలను మోహరించారు. 

యాత్రకు అనుమతి లేనప్పటికీ, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నందున అడ్డుకోలేదని పోలీసులు తెలిపారు.
 

14:35 February 10

కవాతును అడ్డుకున్న పోలీసులు

  • Delhi: Jamia Coordination Committee's (JCC) protest march against CAA, NRC, & NPR, from Jamia to Parliament, stopped by security forces near Holy Family Hospital in Okhla. pic.twitter.com/McBArSRDOy

    — ANI (@ANI) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జామియా నుంచి పార్లమెంటు వరకు కవాతు నిర్వహించేందుకు​ జామియా సహకార కమిటీ ( జేసీసీ) యత్నించింది. అయితే ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటేందుకు యత్నించారు.  
 

15:08 February 10

దద్దరిల్లిన దిల్లీ.. నిరనకారులను అడ్డుకున్న పోలీసులు

పెద్ద ఎత్తున ఆందోళన...

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జామియా నుంచి పార్లమెంటు వరకు కవాతు నిర్వహించేందుకు​ జామియా సహకార కమిటీ ( జేసీసీ) యత్నించింది. అయితే ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటేందుకు యత్నిస్తున్నారు.  

అటు పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకంగా సెంట్రల్​ దిల్లీలోనూ వందలాది మంది విద్యార్థులు, పౌర సమాజం సభ్యులు రహదారులపైకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టిన నిరసనకారులు మండీ హౌస్​ నుంచి జంతర్​మంతర్​ దిశగా యాత్ర చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున పారామిలిటరీ బలగాలను మోహరించారు. 

యాత్రకు అనుమతి లేనప్పటికీ, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నందున అడ్డుకోలేదని పోలీసులు తెలిపారు.
 

14:35 February 10

కవాతును అడ్డుకున్న పోలీసులు

  • Delhi: Jamia Coordination Committee's (JCC) protest march against CAA, NRC, & NPR, from Jamia to Parliament, stopped by security forces near Holy Family Hospital in Okhla. pic.twitter.com/McBArSRDOy

    — ANI (@ANI) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జామియా నుంచి పార్లమెంటు వరకు కవాతు నిర్వహించేందుకు​ జామియా సహకార కమిటీ ( జేసీసీ) యత్నించింది. అయితే ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటేందుకు యత్నించారు.  
 

New Delhi, Feb 10 (ANI): Chairperson of Delhi Commission for Women (DCW), Swati Maliwal arrived at Gargi College in Delhi on February 10. Students of Gargi College have alleged sexual assault by outsiders during their fest. While speaking to mediapersons, Swati said, "We are investigating the matter and issuing notices to Delhi Police and college administration. Action should be taken against those who did this and those who protected them." Reportedly, a senior woman officer, Additional Deputy Commissioner of Police, Geetanjali Khandelwal will lead the inquiry on Gargi College case. She is in touch with the principal of college over the incident.
Last Updated : Feb 29, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.