ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Dec 20, 2020, 11:04 AM IST

దేశంలో కొత్తగా 26వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223కు చేరింది. తాజాగా మరో 341మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 1,45,477కు పెరిగింది.

India records 26,624 new COVID-19 cases, 29,690 recoveries, & 341 deaths in the last 24 hours, as per Health Ministry.
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 26,624 కేసులు వెలుగుచూశాయి. మరో 341మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,05,344 యాక్టివ్​ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:- 1,00,31,223
  • మొత్తం మరణాలు:- 1,45,477
  • కోలుకున్న వారు:- 95,80,402

శనివారం దేశవ్యాప్తంగా 11,07,681 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 16,11,98,195కు చేరినట్టు వివరించింది.

ఇదీ చూడండి:- ఈ 325 రోజుల్లో కరోనా తెచ్చిన మార్పులెన్నో!

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 26,624 కేసులు వెలుగుచూశాయి. మరో 341మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,05,344 యాక్టివ్​ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:- 1,00,31,223
  • మొత్తం మరణాలు:- 1,45,477
  • కోలుకున్న వారు:- 95,80,402

శనివారం దేశవ్యాప్తంగా 11,07,681 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 16,11,98,195కు చేరినట్టు వివరించింది.

ఇదీ చూడండి:- ఈ 325 రోజుల్లో కరోనా తెచ్చిన మార్పులెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.