ETV Bharat / bharat

24 గంటల్లో మరో 9304 మందికి కరోనా.. 260 మరణాలు

author img

By

Published : Jun 4, 2020, 9:19 AM IST

Updated : Jun 4, 2020, 1:37 PM IST

దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 9,304 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు సంఖ్య 2,16,919కి చేరింది. మరణాల సంఖ్య 6,075కి పెరిగింది.

India corona daily updates
భారత్​లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

దేశంలో కరోనా కేసులు 2 లక్షల 16 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,304 కొత్త కేసులు, 260 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

India corona daily updates
కరోనా రికార్డ్: కొత్తగా 9,304 కేసులు, 260 మరణాలు

రాష్ట్రాల వారీగా

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. గత 24 గంటల్లో సంభవించిన 260 మరణాల్లో.. మహారాష్ట్ర- 122, దిల్లీ- 50, గుజరాత్​- 30, తమిళనాడు- 11, బంగాల్- 10, మధ్యప్రదేశ్​- 7, ఉత్తర్​ప్రదేశ్​- 7, తెలంగాణ- 7, రాజస్థాన్​- 6, ఆంధ్రప్రదేశ్- 4; బిహార్, ఛత్తీస్​గఢ్​, జమ్ము కశ్మీర్​, కర్ణాటక, పంజాబ్​, ఉత్తరాఖండ్​లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

భారత్​లో క్రమంగా పెరిగిపోతున్న కరోనా కేసులు

ఇదీ చూడండి: పంట ధర నిర్ణయం రైతులకే- స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

దేశంలో కరోనా కేసులు 2 లక్షల 16 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,304 కొత్త కేసులు, 260 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

India corona daily updates
కరోనా రికార్డ్: కొత్తగా 9,304 కేసులు, 260 మరణాలు

రాష్ట్రాల వారీగా

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. గత 24 గంటల్లో సంభవించిన 260 మరణాల్లో.. మహారాష్ట్ర- 122, దిల్లీ- 50, గుజరాత్​- 30, తమిళనాడు- 11, బంగాల్- 10, మధ్యప్రదేశ్​- 7, ఉత్తర్​ప్రదేశ్​- 7, తెలంగాణ- 7, రాజస్థాన్​- 6, ఆంధ్రప్రదేశ్- 4; బిహార్, ఛత్తీస్​గఢ్​, జమ్ము కశ్మీర్​, కర్ణాటక, పంజాబ్​, ఉత్తరాఖండ్​లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

భారత్​లో క్రమంగా పెరిగిపోతున్న కరోనా కేసులు

ఇదీ చూడండి: పంట ధర నిర్ణయం రైతులకే- స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

Last Updated : Jun 4, 2020, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.