ETV Bharat / bharat

"ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోంది"

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో పేర్కొన్నవన్నీ హ్యస్యాస్పదమైన అబద్ధపు ఆరోపణలని అన్నారు కాంగ్రెస్​ నేత అహ్మద్​ పటేల్​.

author img

By

Published : Apr 6, 2019, 11:26 AM IST

"ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోంది"
"ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోంది"

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఉన్నవన్నీ అసత్యాలేనన్నారు కాంగ్రెస్​ నేత అహ్మద్​ పటేల్​. ఆరోపణలన్నీ హస్యాస్పదంగా , ఆధార రహితంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ చేతిలో ఈడీ కీలుబొమ్మలా మారిందంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోందని ఎద్దేవా చేశారు.

న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. దొంగలకు అందరూ దొంగల్లానే కనబడుతారనే సామెత ఉంది కదా. మాపై వచ్చిన ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకోండి. ఎన్నికల సందర్భంగా అబద్ధాల వర్షం కురుస్తోంది. మాట్లాడటానికి అంశాలు కావాలి కదా....! అందుకే దీన్ని పెద్దది చేస్తున్నారు - అహ్మద్​ పటేల్​, కాంగ్రెస్​ నేత.

అగస్టా వెస్ట్​ల్యాండ్​కు సంబంధించిన బడ్జెట్​లో పొందుపరిచిన 'ఏపీ' అనే అక్షరాలు అహ్మద్​ పటేల్ అని ఈ కేసులో అరెస్టైన మధ్యవర్తి క్రిస్టియన్​ మిషెల్​ గుర్తించినట్లు ఈడీ ఛార్జ్​షీట్​లో తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరులకు సంబంధించి చేసిన చెల్లింపులు ఈ బడ్జెట్​లో ఉన్నాయి. అయితే మిషెల్​ చెప్పిన అహ్మద్​ పటేల్​పై పూర్తి స్పష్టత లేదు.

చిల్లర ఎన్నికల విన్యాసం : సుర్జేవాలా

ఈడీ ఛార్జ్​షీట్​ను చిల్లర ఎన్నికల విన్యాసంగా అభివర్ణించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. లోక్​సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈడీ రోజుకో అబద్ధం తయారు చేస్తోందని అన్నారు. భయంతో ఉన్న మోదీ... ఈడీని కీలుబొమ్మగా చేసుకొని... పాత నిందలనే మళ్లీ వాడుతున్నారని ఎద్దేవా చేశారు.

"ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోంది"

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఉన్నవన్నీ అసత్యాలేనన్నారు కాంగ్రెస్​ నేత అహ్మద్​ పటేల్​. ఆరోపణలన్నీ హస్యాస్పదంగా , ఆధార రహితంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ చేతిలో ఈడీ కీలుబొమ్మలా మారిందంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోందని ఎద్దేవా చేశారు.

న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. దొంగలకు అందరూ దొంగల్లానే కనబడుతారనే సామెత ఉంది కదా. మాపై వచ్చిన ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకోండి. ఎన్నికల సందర్భంగా అబద్ధాల వర్షం కురుస్తోంది. మాట్లాడటానికి అంశాలు కావాలి కదా....! అందుకే దీన్ని పెద్దది చేస్తున్నారు - అహ్మద్​ పటేల్​, కాంగ్రెస్​ నేత.

అగస్టా వెస్ట్​ల్యాండ్​కు సంబంధించిన బడ్జెట్​లో పొందుపరిచిన 'ఏపీ' అనే అక్షరాలు అహ్మద్​ పటేల్ అని ఈ కేసులో అరెస్టైన మధ్యవర్తి క్రిస్టియన్​ మిషెల్​ గుర్తించినట్లు ఈడీ ఛార్జ్​షీట్​లో తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరులకు సంబంధించి చేసిన చెల్లింపులు ఈ బడ్జెట్​లో ఉన్నాయి. అయితే మిషెల్​ చెప్పిన అహ్మద్​ పటేల్​పై పూర్తి స్పష్టత లేదు.

చిల్లర ఎన్నికల విన్యాసం : సుర్జేవాలా

ఈడీ ఛార్జ్​షీట్​ను చిల్లర ఎన్నికల విన్యాసంగా అభివర్ణించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. లోక్​సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈడీ రోజుకో అబద్ధం తయారు చేస్తోందని అన్నారు. భయంతో ఉన్న మోదీ... ఈడీని కీలుబొమ్మగా చేసుకొని... పాత నిందలనే మళ్లీ వాడుతున్నారని ఎద్దేవా చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No stand-alone clips allowed. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Audi Dome, Munich, Germany. 5th April 2019.
++FULL STORYLINE AND SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 02:05
STORYLINE:
Derrick Williams finished with a game-high 20 points as Bayern Munich ended their 2018-19 Euroleague campaign with an 84-77 win over visitors Gran Canaria - both teams failing to reach the play-offs.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.