ETV Bharat / bharat

'కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరం'

author img

By

Published : Aug 4, 2019, 6:54 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, బృందాల నుంచి  పోట్లాట, నిర్లక్ష్య ధోరణులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ అన్నారు. న్యాయ వ్యవస్థ ముందు అవి నిలబడలేవని చెప్పారు. గువహటి హైకోర్టు ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు జస్టిస్ గొగొయి.

'కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరం'

అసోం గువహటిలో హైకోర్టు ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. కార్యక్రమం అనంతరం ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరంగా ఉందన్నారు. ఇతరులను రెచ్చగొట్టే, నిర్లక్ష్య ధోరణులు ఎదురవుతున్నాయన్నారు జస్టిస్ గొగొయి. అయితే దృఢమైన మూలాలు గల దేశ న్యాయ వ్యవస్థ ముందు అవి నిలబడలేవని ధీమా వ్యక్తంచేశారు.

న్యాయ వ్యవస్థను ప్రజలు విశ్వసించాలి...

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు జస్టిస్​ గొగొయి. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు యాభై ఏళ్లుగా, రెండు లక్షలకుపైగా కేసులు 25ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దాదాపు తొంభై లక్షల పెండింగ్‌ సివిల్‌ కేసులలో 20 లక్షలు కేసులకు సమన్లు కూడా జారీ చేయలేదని వెల్లడించారు. న్యాయమూర్తులు ఇచ్చే సరైన తీర్పుల ఆధారంగానే కోర్టులపై ప్రజలకు విశ్వాసాలు పెరుగుతాయని చెప్పారు.

ఇతర ప్రభుత్వ సంస్థలు, కార్యలాయాలతో పోల్చితే కోర్టుల పనీతీరు భిన్నం అని చెప్పారు జస్టిస్ గొగొయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు కొత్త సారథిపై ఈనెల 10న స్పష్టత!

అసోం గువహటిలో హైకోర్టు ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. కార్యక్రమం అనంతరం ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరంగా ఉందన్నారు. ఇతరులను రెచ్చగొట్టే, నిర్లక్ష్య ధోరణులు ఎదురవుతున్నాయన్నారు జస్టిస్ గొగొయి. అయితే దృఢమైన మూలాలు గల దేశ న్యాయ వ్యవస్థ ముందు అవి నిలబడలేవని ధీమా వ్యక్తంచేశారు.

న్యాయ వ్యవస్థను ప్రజలు విశ్వసించాలి...

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు జస్టిస్​ గొగొయి. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు యాభై ఏళ్లుగా, రెండు లక్షలకుపైగా కేసులు 25ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దాదాపు తొంభై లక్షల పెండింగ్‌ సివిల్‌ కేసులలో 20 లక్షలు కేసులకు సమన్లు కూడా జారీ చేయలేదని వెల్లడించారు. న్యాయమూర్తులు ఇచ్చే సరైన తీర్పుల ఆధారంగానే కోర్టులపై ప్రజలకు విశ్వాసాలు పెరుగుతాయని చెప్పారు.

ఇతర ప్రభుత్వ సంస్థలు, కార్యలాయాలతో పోల్చితే కోర్టుల పనీతీరు భిన్నం అని చెప్పారు జస్టిస్ గొగొయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు కొత్త సారథిపై ఈనెల 10న స్పష్టత!

AP Video Delivery Log - 1200 GMT News
Sunday, 4 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1148: Vatican Pope US AP Clients Only 4223562
Pope expresses condolences over shootings
AP-APTN-1128: Israel US Shootings AP Clients Only 4223561
Netanyahu expresses condolences over shootings
AP-APTN-1116: France Flying Man 2 MANDATORY CREDIT 'Black Star / Julian Nodowlsky Images' 4223559
Helicopter shots of Zapata Channel crossing
AP-APTN-1055: Iran Tanker Seizure No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4223552
Iranian media say another oil tanker seized
AP-APTN-1040: UK Flying Man AP Clients Only 4223554
Zapata: crossing is 'amazing moment in my life'
AP-APTN-1036: US OH Shooting 3 AP Clients Only 4223553
Police at scene of mass shooting
AP-APTN-1024: Hong Kong Protests AP Clients Only 4223546
Opposition demonstrators gather for more protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.