ETV Bharat / bharat

లాక్​డౌన్​ పొడిగించాలా? వద్దా?.. సీఎంలతో షా చర్చ!

author img

By

Published : May 28, 2020, 10:53 PM IST

లాక్​డౌన్ పొడిగింపు అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్​లో సంభాషించారు హోంమంత్రి అమిత్ షా. ఈ విషయంపై తమతమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.

Home Minister Amit Shah speaks to all CMs
లాక్​డౌన్​ పొడిగింపు అంశంపై సీఎంలతో షా చర్చ

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్​డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ ఇంకా పొడిగించాలా? వద్దా? అనే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా. ఈ విషయంపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

అని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి లాక్​డౌన్ పొడిగింపు విషయమై హొంమంత్రి సలహాలు, సూచనలు కోరినట్లు అధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 25న తొలిసారి లాక్​డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత నాలుగు సార్లు పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో విడత లాక్​డౌన్​ మే 31తో ముగియనుంది. లాక్​డౌన్​ 5.0పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్​డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ ఇంకా పొడిగించాలా? వద్దా? అనే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా. ఈ విషయంపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

అని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి లాక్​డౌన్ పొడిగింపు విషయమై హొంమంత్రి సలహాలు, సూచనలు కోరినట్లు అధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 25న తొలిసారి లాక్​డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత నాలుగు సార్లు పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో విడత లాక్​డౌన్​ మే 31తో ముగియనుంది. లాక్​డౌన్​ 5.0పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.