ETV Bharat / bharat

జేకేసీఏ కుంభకోణం కేసులో ఈడీ ఎదుట హాజరైన ఫరూక్​ - Farooq Abdullah

మనీలాండరింగ్​ కేసులో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా... ఎన్స్​ఫోర్సమెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆరు గంటలపాటు విచారించింది ఈడీ అధికారులు.

Farooq Abdullah appears before ED in JCKA money laundering case again
జేకేసీఏ కుంభకోణం కేసులో ఈడీ ముందు హాజరైన ఫరూక్​
author img

By

Published : Oct 21, 2020, 12:56 PM IST

జమ్ముకశ్మీర్ క్రికెట్​ అసోసియేషన్​ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ అధ్యక్షడు ఫరూక్​ అబ్దుల్లా... ఎన్స్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్​ను ఆరు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫరూక్​... ఈడీ ఎదుట హాజరు కావడం ఈ వారంలో రెండోసారి.

ఫరూక్​... జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్​ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ... 2019 జులైలో ఫరూక్​ను తొలిసారి ప్రశ్నించింది.

జమ్ముకశ్మీర్ క్రికెట్​ అసోసియేషన్​ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ అధ్యక్షడు ఫరూక్​ అబ్దుల్లా... ఎన్స్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్​ను ఆరు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫరూక్​... ఈడీ ఎదుట హాజరు కావడం ఈ వారంలో రెండోసారి.

ఫరూక్​... జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్​ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ... 2019 జులైలో ఫరూక్​ను తొలిసారి ప్రశ్నించింది.

ఇదీ చూడండి: ఇంద్రావతి నదిలో పడవలు బోల్తా.. ఇద్దరు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.