ETV Bharat / bharat

రైతులను మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం - New farm laws

Farmers' stir LIVE: Farmers observe Shahidi Diwas today
దిల్లీలో 23వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
author img

By

Published : Dec 20, 2020, 9:06 AM IST

Updated : Dec 20, 2020, 11:47 PM IST

23:37 December 20

రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. తేదీ నిర్ణయించాలని సూచించింది. ఈ మేరకు అన్నదాతలకు లేఖ రాసింది. 

20:41 December 20

  • Punjab: Members of Kisan Mazdoor Sangharsh Committee organised a candlelight march in Amritsar, to pay tribute to those who lost their lives during ongoing farmers' agitation in Delhi. pic.twitter.com/dQ82KaP5of

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమృత్​సర్​లో రైతల కొవ్వత్తుల ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతోన్న ఆందోళనల్లో పాల్గొంటూ అమరులైన రైతులకు నివాళులర్పించింది పంజాబ్​కు చెందిన కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ. ఈ మేరకు అమృత్​సర్​లో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు సంఘర్ష్​ కమిటీ సభ్యులు. రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. 

18:04 December 20

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలను మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్వరాజ్​ ఇండియా సారథి యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 

ఈనెల 23న రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని రైతుల సంఘాల నేతలు కోరారు. ఈనెల 25 నుంచి 27 వరకు హరియాణాలో టోల్​ రుసుము వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు. ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించాలని అభ్యర్థించారు.

15:41 December 20

  • Delhi: Farmers protest at Nirankari Samagam ground in Burari & take out a procession to pay tribute to those who lost their lives during ongoing farmers' agitation.

    "Farmers across the country are paying homage to those martyrs who died during this movement," says a farmer. pic.twitter.com/sEjfTGatlK

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిరంకారి మైదానంలో రైతుల ర్యాలీ

బురారీలోని నిరాంకారీ సమగమ్​ మైదానంలో ఆందోళనలు చేపడుతోన్న రైతులు...ర్యాలీ నిర్వహించి రైతు అమరవీరులకు నివాళులర్పించారు. నిరసనలు జరుగుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా  శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని తెలిపారు. 

14:15 December 20

  • #WATCH Meerut: Farmers & members of Hind Mazdoor Kisan Samiti begin their tractor march towards Ghaziabad to join the ongoing farmers' protest against Centre's 3 farm laws.

    Visuals from Partapur in Meerut pic.twitter.com/O8gQXXHGg3

    — ANI UP (@ANINewsUP) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అన్నదాతల చలో దిల్లీ..

ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లోని రైతులు, హింద్​ మజదూర్​ కిసాన్​ సమితి సభ్యులు.. భారీ సంఖ్యల్లో దిల్లీ సరిహద్దులోని ఘజియాబాద్​కు తరలివెళుతున్నారు. వారి ప్రయాణం వల్ల.. సమీప రోడ్లన్నీ ట్రాక్టర్లు, కార్లతో నిండిపోయాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన నిరసనలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు.

13:01 December 20

అప్పటివరకు పోరాటమే..

  • మధ్యాహ్నం 2 గంటలకు సింఘు సరిహద్దుల్లో రైతు సంఘాల భేటీ
  • సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదన,  భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న రైతు సంఘాలు
  • సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ద్వారా నిర్ణయాలు వెల్లడించనున్న రైతు సంఘాలు
  • అమరులైన రైతులకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు, రైతులు
  • చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతి
  • ఆందోళనల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి
  • శ్రద్ధాంజలి దివస్ పేరుతో దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతుల సంతాపం
  • దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలకు పిలుపు
  • డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు

11:58 December 20

శ్రద్ధాంజలి దివస్​..

  • రైతు అమరవీరులకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు
  • చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతి
  • ఆందోళనల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి
  • శ్రద్ధాంజలి దివస్ పేరుతో దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతుల సంతాపం
  • దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలకు పిలుపు
  • డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు

09:08 December 20

అన్నదాతకు మద్దతు

  • Delhi: Medical staff of different hospitals in Punjab reach Singhu border (Delhi-Haryana border). "We're here to support agitating farmers but we all are ready to serve if anyone falls ill," says Harshdeep Kaur, who is working as a staff nurse at a hospital in Ludhiana. pic.twitter.com/QhLSdPiEnQ

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైత్నలకు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పంజాబ్​ వాసులు రైతుల కోసం దిల్లీకి తరలివెళుతున్నారు. తాజాగా.. పంజాబ్​లోని వివిధ అసుపత్రులకు చెందిన వైద్యుల బృందం సింఘూ సరిహద్దుకు చేరుకుంది. అన్నదాతలకు తాము మద్దతివ్వడానికి వచ్చినట్టు.. ఎవరైనా అనారోగ్యం పాలైతే చికిత్స కూడా అందించనున్నట్టు లుథియానాకు చెందిన ఓ నర్సు పేర్కొన్నారు.

08:57 December 20

షాహిది దివాస్​

దిల్లీలో రైతుల నిరసనలు 25వ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈరోజును "షాహిది దివాస్​గా" పాటిస్తున్నట్టు రైతులు వెల్లడించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా అమరులైన అన్నదాతలకు నివాళులర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత కిసాన్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి త్యాగి వెల్లడించారు.

23:37 December 20

రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. తేదీ నిర్ణయించాలని సూచించింది. ఈ మేరకు అన్నదాతలకు లేఖ రాసింది. 

20:41 December 20

  • Punjab: Members of Kisan Mazdoor Sangharsh Committee organised a candlelight march in Amritsar, to pay tribute to those who lost their lives during ongoing farmers' agitation in Delhi. pic.twitter.com/dQ82KaP5of

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమృత్​సర్​లో రైతల కొవ్వత్తుల ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతోన్న ఆందోళనల్లో పాల్గొంటూ అమరులైన రైతులకు నివాళులర్పించింది పంజాబ్​కు చెందిన కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ. ఈ మేరకు అమృత్​సర్​లో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు సంఘర్ష్​ కమిటీ సభ్యులు. రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. 

18:04 December 20

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలను మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్వరాజ్​ ఇండియా సారథి యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 

ఈనెల 23న రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని రైతుల సంఘాల నేతలు కోరారు. ఈనెల 25 నుంచి 27 వరకు హరియాణాలో టోల్​ రుసుము వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు. ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించాలని అభ్యర్థించారు.

15:41 December 20

  • Delhi: Farmers protest at Nirankari Samagam ground in Burari & take out a procession to pay tribute to those who lost their lives during ongoing farmers' agitation.

    "Farmers across the country are paying homage to those martyrs who died during this movement," says a farmer. pic.twitter.com/sEjfTGatlK

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిరంకారి మైదానంలో రైతుల ర్యాలీ

బురారీలోని నిరాంకారీ సమగమ్​ మైదానంలో ఆందోళనలు చేపడుతోన్న రైతులు...ర్యాలీ నిర్వహించి రైతు అమరవీరులకు నివాళులర్పించారు. నిరసనలు జరుగుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా  శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని తెలిపారు. 

14:15 December 20

  • #WATCH Meerut: Farmers & members of Hind Mazdoor Kisan Samiti begin their tractor march towards Ghaziabad to join the ongoing farmers' protest against Centre's 3 farm laws.

    Visuals from Partapur in Meerut pic.twitter.com/O8gQXXHGg3

    — ANI UP (@ANINewsUP) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అన్నదాతల చలో దిల్లీ..

ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లోని రైతులు, హింద్​ మజదూర్​ కిసాన్​ సమితి సభ్యులు.. భారీ సంఖ్యల్లో దిల్లీ సరిహద్దులోని ఘజియాబాద్​కు తరలివెళుతున్నారు. వారి ప్రయాణం వల్ల.. సమీప రోడ్లన్నీ ట్రాక్టర్లు, కార్లతో నిండిపోయాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన నిరసనలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు.

13:01 December 20

అప్పటివరకు పోరాటమే..

  • మధ్యాహ్నం 2 గంటలకు సింఘు సరిహద్దుల్లో రైతు సంఘాల భేటీ
  • సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదన,  భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న రైతు సంఘాలు
  • సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ద్వారా నిర్ణయాలు వెల్లడించనున్న రైతు సంఘాలు
  • అమరులైన రైతులకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు, రైతులు
  • చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతి
  • ఆందోళనల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి
  • శ్రద్ధాంజలి దివస్ పేరుతో దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతుల సంతాపం
  • దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలకు పిలుపు
  • డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు

11:58 December 20

శ్రద్ధాంజలి దివస్​..

  • రైతు అమరవీరులకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు
  • చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతి
  • ఆందోళనల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి
  • శ్రద్ధాంజలి దివస్ పేరుతో దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతుల సంతాపం
  • దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలకు పిలుపు
  • డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు

09:08 December 20

అన్నదాతకు మద్దతు

  • Delhi: Medical staff of different hospitals in Punjab reach Singhu border (Delhi-Haryana border). "We're here to support agitating farmers but we all are ready to serve if anyone falls ill," says Harshdeep Kaur, who is working as a staff nurse at a hospital in Ludhiana. pic.twitter.com/QhLSdPiEnQ

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైత్నలకు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పంజాబ్​ వాసులు రైతుల కోసం దిల్లీకి తరలివెళుతున్నారు. తాజాగా.. పంజాబ్​లోని వివిధ అసుపత్రులకు చెందిన వైద్యుల బృందం సింఘూ సరిహద్దుకు చేరుకుంది. అన్నదాతలకు తాము మద్దతివ్వడానికి వచ్చినట్టు.. ఎవరైనా అనారోగ్యం పాలైతే చికిత్స కూడా అందించనున్నట్టు లుథియానాకు చెందిన ఓ నర్సు పేర్కొన్నారు.

08:57 December 20

షాహిది దివాస్​

దిల్లీలో రైతుల నిరసనలు 25వ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈరోజును "షాహిది దివాస్​గా" పాటిస్తున్నట్టు రైతులు వెల్లడించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా అమరులైన అన్నదాతలకు నివాళులర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత కిసాన్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి త్యాగి వెల్లడించారు.

Last Updated : Dec 20, 2020, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.