ETV Bharat / bharat

వాయుసేనకు అపాచీ హెలికాప్టర్లు అందేది రేపే

భారత వాయుసేనలో 8 అత్యాధునిక హెలికాప్టర్లు చేరనున్నాయి. మంగళవారం పంజాబ్​ పఠాన్​కోట్​లో 'అపాచీ ఏహెచ్​-64ఈ' ఛాపర్లను వాయుసేనకు బోయింగ్​ అందిస్తుందని అధికారులు తెలిపారు.

author img

By

Published : Sep 2, 2019, 3:22 PM IST

Updated : Sep 29, 2019, 4:20 AM IST

వాయుసేనకు అపాచీ హెలికాప్టర్లు అందేది రేపే

ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్లు 'అపాచీ ఏహెచ్-64ఈ' భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించింది అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ. మరో 8 హెలికాప్టర్లను మంగళవారం పంజాబ్​ పఠాన్​కోట్​లోని భారత వైమానిక దళానికి అందించనున్నారు. ఈ సందర్భంగా పఠాన్​కోట్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

బోయింగ్​ సంస్థ ఇప్పటివరకు 2,200 అపాచీ హెలికాప్టర్లను వేర్వేరు దేశాలకు అందించింది.

నాలుగేళ్ల తర్వాత..

22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అగ్రరాజ్యంతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి:మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​

ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్లు 'అపాచీ ఏహెచ్-64ఈ' భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించింది అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ. మరో 8 హెలికాప్టర్లను మంగళవారం పంజాబ్​ పఠాన్​కోట్​లోని భారత వైమానిక దళానికి అందించనున్నారు. ఈ సందర్భంగా పఠాన్​కోట్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

బోయింగ్​ సంస్థ ఇప్పటివరకు 2,200 అపాచీ హెలికాప్టర్లను వేర్వేరు దేశాలకు అందించింది.

నాలుగేళ్ల తర్వాత..

22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అగ్రరాజ్యంతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి:మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​

AP Video Delivery Log - 0800 GMT News
Monday, 2 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0752: Germany Baby Pandas AP Clients Only 4227754
Pandas born in Berlin Zoo
AP-APTN-0741: Thailand SKorea Moon 3 AP Clients Only 4227753
Moon explains 'vision' of peace on Korean peninsula
AP-APTN-0631: US Dorian Preps PART: Must Credit WPLG LOCAL 10, No access Miami, See Script / PART: Must Credit WCIV, No access Charleston, SC, See Script 4227752
Southeastern states prepare for Dorian
AP-APTN-0614: Philippines Plane Crash No access Philippines; 14 days news use only; No archive 4227751
Medical plane crashes south of Manila killing 9
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.