ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి

మహారాష్ట్ర సతారా దగ్గర పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.

author img

By

Published : Sep 12, 2019, 10:44 AM IST

Updated : Sep 30, 2019, 7:47 AM IST

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి

మహారాష్ట్ర సతారా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఉదయం ఓ ప్రైవెట్​ ట్రావెల్స్​ బస్సు... ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.

పుణె- బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్ర సతారా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఉదయం ఓ ప్రైవెట్​ ట్రావెల్స్​ బస్సు... ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.

పుణె- బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

Bern (Switzerland), Sep 12 (ANI): President Ram Nath Kovind along with his wife Savita Kovind arrived in Switzerland on September 12. It is his second leg of 3-nations tour. President Kovind recently concluded his visit to Iceland. President Kovind is on a three-nation visit to Iceland, Switzerland and Slovenia.
Last Updated : Sep 30, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.