ETV Bharat / bharat

24 గంటల్లో 8,171 కొత్త కేసులు.. 204 మరణాలు

author img

By

Published : Jun 2, 2020, 9:12 AM IST

Updated : Jun 2, 2020, 9:18 AM IST

దేశంలో కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే 8,171 కొత్త కేసులు నమోదయ్యాయి. 204 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు సంఖ్య 1,98,706కి చేరింది. మరణాల సంఖ్య 5,598కి పెరిగింది.

coronavirus death toll
భారత్​లో కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 8,171 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 204 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona death toll
భారత్​లో కరోనా డెత్ టోల్

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 8,171 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 204 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona death toll
భారత్​లో కరోనా డెత్ టోల్

ఇదీ చూడండి: నేడు సీఐఐ వార్షికోత్సవంలో ప్రధాని ప్రసంగం

Last Updated : Jun 2, 2020, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.