ETV Bharat / bharat

నీతి ఆయోగ్​ 'కరోనా జోస్యంపై' రాహుల్​ సెటైర్​

author img

By

Published : May 15, 2020, 8:01 PM IST

లాక్​డౌన్​ అమలుతో మే 16కల్లా కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుందని నీతి ఆయోగ్​ గతంలో అంచనా వేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ సరైన రీతిలో సన్నద్ధం అవకుండానే కరోనాపై పోరుకు దిగిందని విమర్శించారు.

COVID-19: Rahul takes dig at govt's preparedness
నీతి ఆయోగ్​ అంచనాలపై రాహుల్ ఘాటు విమర్శలు

కరోనా విషయంలో కేంద్రం సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కొవిడ్​-19 కేసులపై గతంలో నీతి ఆయోగ్​ వేసిన అంచనాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్​లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

COVID-19: Rahul takes dig at govt's preparedness
నీతి ఆయోగ్​ అంచనాలపై రాహుల్ ఘాటు విమర్శలు

"నీతి ఆయోగ్​లోని మేధావులు ఎంత గొప్పవారో చూడండి. దేశవ్యాప్త లాక్​డౌన్​ అమలుతో మే16 నుంచి కొత్త కొవిడ్​-19 కేసులు ఉండవని అప్పట్లో వారు ఇచ్చిన గ్రాఫ్​ను మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను​."

-రాహుల్​ గాంధీ

దేశంలో ఇప్పటి వరకు 80వేలకుపైగా వైరస్​ బారిన పడగా.. 2500 మందికి పైగా మరణించారు.

ఇదీ చూడండి: రూ.1.63 లక్షల కోట్లతో కర్షక భారతానికి కొత్త రూపు

కరోనా విషయంలో కేంద్రం సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కొవిడ్​-19 కేసులపై గతంలో నీతి ఆయోగ్​ వేసిన అంచనాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్​లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

COVID-19: Rahul takes dig at govt's preparedness
నీతి ఆయోగ్​ అంచనాలపై రాహుల్ ఘాటు విమర్శలు

"నీతి ఆయోగ్​లోని మేధావులు ఎంత గొప్పవారో చూడండి. దేశవ్యాప్త లాక్​డౌన్​ అమలుతో మే16 నుంచి కొత్త కొవిడ్​-19 కేసులు ఉండవని అప్పట్లో వారు ఇచ్చిన గ్రాఫ్​ను మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను​."

-రాహుల్​ గాంధీ

దేశంలో ఇప్పటి వరకు 80వేలకుపైగా వైరస్​ బారిన పడగా.. 2500 మందికి పైగా మరణించారు.

ఇదీ చూడండి: రూ.1.63 లక్షల కోట్లతో కర్షక భారతానికి కొత్త రూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.