ETV Bharat / bharat

ఒక్కరోజులో 6,535 కేసులు, 146 మరణాలు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,45,380కి చేరుకుంది.

author img

By

Published : May 26, 2020, 9:15 AM IST

CORONA TOLL IN INDIA RISES TO 4167
ఒక్కరోజులో 6,535 కేసులు, 146 మరణాలు

భారత్​లో కొవిడ్​ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6535 మంది వైరస్​ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1695 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 52667కి చేరింది. గుజరాత్​లో 888, మధ్యప్రదేశ్​లో 300 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

CORONA TOLL IN INDIA RISES TO 4167
దేశంలో కరోనా వివరాలు

భారత్​లో కొవిడ్​ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6535 మంది వైరస్​ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1695 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 52667కి చేరింది. గుజరాత్​లో 888, మధ్యప్రదేశ్​లో 300 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

CORONA TOLL IN INDIA RISES TO 4167
దేశంలో కరోనా వివరాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.