ETV Bharat / bharat

దేశంలో 59 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 59 లక్షలు దాటింది. కొత్తగా 85,362 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 1,089 మంది వైరస్​కు బలయ్యారు.

author img

By

Published : Sep 26, 2020, 9:54 AM IST

corona cases in india crossed 59 lakh mark
దేశంలో 59 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,089 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. అందులో 9,60,969 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 93,379 మంది మృతిచెందగా 48,49,585 మంది వైరస్​ను జయించారు.

దేశంలో కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,089 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. అందులో 9,60,969 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 93,379 మంది మృతిచెందగా 48,49,585 మంది వైరస్​ను జయించారు.

ఇదీ చదవండి: వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్‌' విలువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.