ETV Bharat / bharat

సుప్రీం తీర్పుపై పోటా పోటీ - పశ్చిమ్​బంగ

బంగాల్​ వివాదంలో సుప్రీం తీర్పుపై భాజపా, తృణమూల్​ పార్టీలు స్పందించాయి.

సుప్రీం తీర్పుపై పోటా పోటీ
author img

By

Published : Feb 5, 2019, 1:57 PM IST

Updated : Feb 5, 2019, 2:15 PM IST

బంగాల్​ వివాదంలో సుప్రీం తీర్పుపై భాజపా, తృణమూల్​ పార్టీలు స్పందించాయి.

బంగాల్​ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అటు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ, ఇటు భాజపా స్వాగతించాయి. ఇరు వర్గాలు నైతిక విజయం మాదంటే మాదని వ్యాఖ్యానించాయి.

పోలీస్​ కమిషనర్​ను అరెస్టు చేయకూడదన్న అత్యున్నత న్యాయస్థాన తీర్పుపై పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు సామాన్యుల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయమని ప్రకటించారు.

"సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మేం సహకరించబోమని ఎప్పుడూ చెప్పలేదు. ఇదో రాజకీయ కుట్ర. సుప్రీంకోర్టు తీర్పు మా నైతిక విజయం. న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. ఈ సత్యాగ్రహం కేవలం సీపీ రాజీవ్​కుమార్​ కోసమే కాదు... కోట్లాది భారతీయుల కోసం. రాజకీయ కక్ష్యతోనే కేంద్రం కుట్రతో వ్యవహరిస్తోంది.''
-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఆదివారం నుంచి కోల్​కతా మెట్రో ఛానల్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు మమత. ముఖ్యమంత్రి నిరసనకు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ సహా పలువురు విపక్ష నేతలు మద్దతు ప్రకటించారు.

ఆధారాలు బయటపెట్టాలి: రవి శంకర్​

అత్యున్నత న్యాయస్థాన తీర్పును భాజపా స్వాగతించింది. సీపీ రాజీవ్​కుమార్​ దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్​ చేశారు న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్​​. సీబీఐ తమ బాధ్యతను నిజాయతీగా నిర్వర్తిస్తోందని సమర్థించారు.

సుప్రీం తీర్పు
undefined

"అత్యున్నత న్యాయస్థాన తీర్పు... సీబీఐకి నైతిక విజయం. ఈ విచారణ పూర్తయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకున్న వారికి ఇది ఘోర పరాభవం. దర్యాప్తు జరగడం ఎంతో అవసరం. దర్యాప్తు ఎంతో నిజాయతీగా జరగాలి. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా... ఈ విషయంలో కుట్ర కోణాన్నీ పరీశీలించాలి. మనీలాండరింగ్​ జరిగిందా లేదా అన్నదీ పరిశీలించాలి. నియంత్రణ బోర్డులు తమ బాధ్యతను నిర్వర్తించారా లేదా అన్నదీ పరిశీలించాలి. "
-- రవిశంకర్​ ప్రసాద్​, న్యాయశాఖ కేంద్ర మంత్రి

బంగాల్​ వివాదంలో సుప్రీం తీర్పుపై భాజపా, తృణమూల్​ పార్టీలు స్పందించాయి.

బంగాల్​ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అటు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ, ఇటు భాజపా స్వాగతించాయి. ఇరు వర్గాలు నైతిక విజయం మాదంటే మాదని వ్యాఖ్యానించాయి.

పోలీస్​ కమిషనర్​ను అరెస్టు చేయకూడదన్న అత్యున్నత న్యాయస్థాన తీర్పుపై పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు సామాన్యుల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయమని ప్రకటించారు.

"సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మేం సహకరించబోమని ఎప్పుడూ చెప్పలేదు. ఇదో రాజకీయ కుట్ర. సుప్రీంకోర్టు తీర్పు మా నైతిక విజయం. న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. ఈ సత్యాగ్రహం కేవలం సీపీ రాజీవ్​కుమార్​ కోసమే కాదు... కోట్లాది భారతీయుల కోసం. రాజకీయ కక్ష్యతోనే కేంద్రం కుట్రతో వ్యవహరిస్తోంది.''
-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఆదివారం నుంచి కోల్​కతా మెట్రో ఛానల్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు మమత. ముఖ్యమంత్రి నిరసనకు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ సహా పలువురు విపక్ష నేతలు మద్దతు ప్రకటించారు.

ఆధారాలు బయటపెట్టాలి: రవి శంకర్​

అత్యున్నత న్యాయస్థాన తీర్పును భాజపా స్వాగతించింది. సీపీ రాజీవ్​కుమార్​ దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్​ చేశారు న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్​​. సీబీఐ తమ బాధ్యతను నిజాయతీగా నిర్వర్తిస్తోందని సమర్థించారు.

సుప్రీం తీర్పు
undefined

"అత్యున్నత న్యాయస్థాన తీర్పు... సీబీఐకి నైతిక విజయం. ఈ విచారణ పూర్తయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకున్న వారికి ఇది ఘోర పరాభవం. దర్యాప్తు జరగడం ఎంతో అవసరం. దర్యాప్తు ఎంతో నిజాయతీగా జరగాలి. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా... ఈ విషయంలో కుట్ర కోణాన్నీ పరీశీలించాలి. మనీలాండరింగ్​ జరిగిందా లేదా అన్నదీ పరిశీలించాలి. నియంత్రణ బోర్డులు తమ బాధ్యతను నిర్వర్తించారా లేదా అన్నదీ పరిశీలించాలి. "
-- రవిశంకర్​ ప్రసాద్​, న్యాయశాఖ కేంద్ర మంత్రి

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC - NO ACCESS AUSTRALIA
Townsville – 5 February 2019
1. Wide of police at the scene where two bodies were reportedly found
2. Close-up of a body covered by a white sheet
3. Pull out from police and officials at the scene
4. Various of police at the scene
5. Pan from road to water
STORYLINE:
Two bodies were reportedly found near a drain in the flood-stricken city of Townsville on Tuesday as Australia's prime minister toured the devastation wrought by unprecedented rainfall.
  
Police would not immediately confirm media reports that the bodies had been recovered a day after two men disappeared near flood waters in the Townsville suburb of Aitkenvale.
  
Authorities warned Townsville residents not to swim in flood waters, in which crocodiles and snakes have been spotted among the suburbs.
  
While floodwater receded in Townsville on Tuesday, overnight monsoonal rain created flash-flooding in communities to the north where authorities have warned residents to move to higher ground.
An estimated 500 homes and business in the city of 230,000 people were flooded.
That estimate is expected to rise as the cleanup continues.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 5, 2019, 2:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.