ETV Bharat / bharat

సీబీఐ చేతికి హాథ్రస్ హత్యాచార కేసు విచారణ

author img

By

Published : Oct 10, 2020, 9:30 PM IST

హాథ్రస్​ అత్యాచారం, హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

HATHRAS CBI
సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్​ అత్యాచారం, హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వీకరించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 14వ తేదీన 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అనంతరం యువతి అంత్యక్రియలను అర్ధరాత్రి సమయంలో నిర్వహించగా.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్​ అత్యాచారం, హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వీకరించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 14వ తేదీన 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అనంతరం యువతి అంత్యక్రియలను అర్ధరాత్రి సమయంలో నిర్వహించగా.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.