ETV Bharat / bharat

31 మంది ప్రయాణికులతో లోయలో పడ్డ బస్సు

author img

By

Published : Dec 31, 2020, 8:26 AM IST

Updated : Dec 31, 2020, 9:11 AM IST

bus collapesed in Kashedi Ghat valley of Raigad district
31 మందితో వెళ్తున్న బస్సుకు ప్రమాదం- బాలుడు మృతి

08:16 December 31

bus collapesed in Kashedi Ghat valley of Raigad district
ప్రయాణికులను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు

మహారాష్ట్ర రాయ్​గడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి కంకవాలికి 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు కషేడీ ఘాట్ వద్ద 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి.

తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను పోలాద్పుర్ ఆస్పత్రికి తరలించారు.

08:16 December 31

bus collapesed in Kashedi Ghat valley of Raigad district
ప్రయాణికులను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు

మహారాష్ట్ర రాయ్​గడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి కంకవాలికి 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు కషేడీ ఘాట్ వద్ద 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి.

తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను పోలాద్పుర్ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Dec 31, 2020, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.