ETV Bharat / bharat

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర - nagraj gowda cycle journey

సినిమా తారలు సాధారణంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అయితే ఇతడిలా మాత్రం ఎవ్వరూ చేసి ఉండరు. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం 20 వేల కిలోమీటర్ల మేర సైకిల్​ యాత్ర చేపట్టాడు కన్నడ సినీపరిశ్రమకు చెందిన ఓ నటుడు. అవును మరి.. గుళ్లూ గోపురాల్లో భోజనం చేస్తూ అక్కడే పడుకుని రెండేళ్లుగా యాత్ర కొనసాగించడం అంత సులభమేమీ కాదు.

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర
author img

By

Published : Nov 23, 2019, 11:02 PM IST

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర
ప్రపంచ శాంతి కోసం 20 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ దేశమంతా చుట్టొచ్చాడు ఓ సినీ కళాకారుడు. కర్ణాటక హసన్​కు చెందిన కన్నడ నటుడు నాగ్​రాజ్​ గౌడ 2017 డిసెంబర్​ 3వ తేదీ నుంచి జాతీయ ఐక్యత, ప్రపంచ శాంతి, టెర్రరిజం, పర్యావరణం వంటి సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే పని పెట్టుకున్నాడు. అందుకు యాత్రనే మార్గంగా ఎన్నుకున్నాడు. అంతే కాదు, నీటి పొదుపు, గోసంరక్షణ, పచ్చదనాన్ని కాపాడుకోవాలనీ ప్రచారం చేశాడు నాగ్​రాజ్​.

48 ఏళ్ల వయసులో ఏదోలా సమాజ సేవ చేయాలని యాత్ర ప్రారంభించాడు నాగ్​రాజ్​. దాతలిచ్చిన విరాళాలతో మార్చిలో ఈ యాత్ర మొదటి దఫాను పూర్తి చేసి మూడు నెలల విశ్రాంతి తరువాత రెండో దశ యాత్ర ప్రారంభిస్తాను అంటున్నాడు నాగ్​రాజ్​.

భోజనం, నిద్ర అక్కడే..

సైకిల్​పై కొన్ని జతల దుస్తులు, ఓ చాప, ఓ దుప్పటి పట్టుకెళ్లాడీ నటుడు. గుళ్లు, మసీదు, గురుద్వారాల్లో భోజనం చేసి అక్కడే నిద్రపోయి తిరిగి ఉదయాన్నే తన యాత్ర సాగిస్తాడు. వెళ్లిన ప్రతి చోటా తన పనికి మెచ్చి అందరూ ఎంతో కొంత సాయం చేశారని చెప్పుకొచ్చాడు నాగ్​రాజ్​.

ప్రముఖులను కలిసి..

ఈ యాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి చోటా ప్రముఖులను కలిసి ప్రపంచ శాంతి గురించి బోధ చేస్తున్నాడు. అరవింద్​ కేజ్రీవాల్​, షీలా దీక్షిత్, సిద్ధరామయ్య, మల్లికార్జున్​ ఖర్గే, అఖిలేష్​ యాదవ్​, కమల్​నాథ్​, కల్యాణ్​ సింగ్​, మనోజ్​ తివారీ వంటి ప్రముఖ రాజకీయ నాయకులనూ కలిశాడు నాగ్​రాజ్​.

ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర
ప్రపంచ శాంతి కోసం 20 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ దేశమంతా చుట్టొచ్చాడు ఓ సినీ కళాకారుడు. కర్ణాటక హసన్​కు చెందిన కన్నడ నటుడు నాగ్​రాజ్​ గౌడ 2017 డిసెంబర్​ 3వ తేదీ నుంచి జాతీయ ఐక్యత, ప్రపంచ శాంతి, టెర్రరిజం, పర్యావరణం వంటి సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే పని పెట్టుకున్నాడు. అందుకు యాత్రనే మార్గంగా ఎన్నుకున్నాడు. అంతే కాదు, నీటి పొదుపు, గోసంరక్షణ, పచ్చదనాన్ని కాపాడుకోవాలనీ ప్రచారం చేశాడు నాగ్​రాజ్​.

48 ఏళ్ల వయసులో ఏదోలా సమాజ సేవ చేయాలని యాత్ర ప్రారంభించాడు నాగ్​రాజ్​. దాతలిచ్చిన విరాళాలతో మార్చిలో ఈ యాత్ర మొదటి దఫాను పూర్తి చేసి మూడు నెలల విశ్రాంతి తరువాత రెండో దశ యాత్ర ప్రారంభిస్తాను అంటున్నాడు నాగ్​రాజ్​.

భోజనం, నిద్ర అక్కడే..

సైకిల్​పై కొన్ని జతల దుస్తులు, ఓ చాప, ఓ దుప్పటి పట్టుకెళ్లాడీ నటుడు. గుళ్లు, మసీదు, గురుద్వారాల్లో భోజనం చేసి అక్కడే నిద్రపోయి తిరిగి ఉదయాన్నే తన యాత్ర సాగిస్తాడు. వెళ్లిన ప్రతి చోటా తన పనికి మెచ్చి అందరూ ఎంతో కొంత సాయం చేశారని చెప్పుకొచ్చాడు నాగ్​రాజ్​.

ప్రముఖులను కలిసి..

ఈ యాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి చోటా ప్రముఖులను కలిసి ప్రపంచ శాంతి గురించి బోధ చేస్తున్నాడు. అరవింద్​ కేజ్రీవాల్​, షీలా దీక్షిత్, సిద్ధరామయ్య, మల్లికార్జున్​ ఖర్గే, అఖిలేష్​ యాదవ్​, కమల్​నాథ్​, కల్యాణ్​ సింగ్​, మనోజ్​ తివారీ వంటి ప్రముఖ రాజకీయ నాయకులనూ కలిశాడు నాగ్​రాజ్​.

ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOT LIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Nagoya - 23 November 2019
1. US Deputy Secretary of State John Sullivan greeting Foreign Minister of Japan Toshimitsu Motegi, handshake, posing for photographs
2. Members of delegations taking seats
3. Close of Japan and US flags on the table
4. Motegi speaking, welcoming Sullivan to Nagoya
5. Wide of meeting
6. SOUNDBITE (English) John Sullivan, US Deputy Secretary of State:
"It was a great honor for me to represent the United State at today's ministerial, and it was a yet another step forward for the United State and Japan in keeping our relationship as close and significant as it is."
7. Wide of meeting
STORYLINE:
U.S. Deputy Secretary of State John Sullivan on Saturday met with Foreign Minister of Japan Toshimitsu Motegi as foreign ministers from G20 member states gathered in Nagoya, Japan.
In the ministerial meeting, delegations agreed that they will take the lead in reforming the World Trade Organization (WTO).
The United States and other countries, including Japan, seek to reform the WTO, to respond to changes in the global economy and to ensure transparent and open international trade.
US Secretary of State Mike Pompeo did not participate in the G20 meeting.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.