ETV Bharat / bharat

నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న అమిత్​ షా - బంగాల్​లో అమిత్​ షా పర్యటన

ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి ముగిసే నాటికి నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బంగాల్​, అసోం రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలకు షా హాజరుకానున్నారని సమాచారం.

shah visit to states ahead of elections
నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న 'షా'
author img

By

Published : Jan 13, 2021, 5:20 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న 15 రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బంగాల్​, అసోం రాష్ట్రాల్లోనూ ర్యాలీలు, రోడ్ షోలకు హాజరవనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

షా పర్యటన ప్రణాళిక..

గుజరాత్- జనవరి 14

కర్ణాటక- జనవరి 16, 17

అసోం- జనవరి 24

పశ్చిమ్​ బంగా- జనవరి 30,31

బంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్-మే మధ్యకాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా పర్యటన కీలకంగా మారనుంది.

ఇదీ చదవండి:'భారత-చైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా'

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న 15 రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బంగాల్​, అసోం రాష్ట్రాల్లోనూ ర్యాలీలు, రోడ్ షోలకు హాజరవనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

షా పర్యటన ప్రణాళిక..

గుజరాత్- జనవరి 14

కర్ణాటక- జనవరి 16, 17

అసోం- జనవరి 24

పశ్చిమ్​ బంగా- జనవరి 30,31

బంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్-మే మధ్యకాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా పర్యటన కీలకంగా మారనుంది.

ఇదీ చదవండి:'భారత-చైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.