ETV Bharat / bharat

ఎయిర్​ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

ముంబై నుంచి న్యూవార్క్​ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే లండన్​ స్టాన్​స్టెడ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. బెదిరింపు వార్తలు తప్పని తేలింది. తిరిగి విమానం గమ్యస్థానానికి విమానం బయలుదేరింది.

author img

By

Published : Jun 27, 2019, 6:19 PM IST

ఎయిర్​ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు హెచ్చరికలతో ముంబయి నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానాన్ని అత్యవసరంగా లండన్ విమానాశ్రయంలో ల్యాండ్​ చేశారు.
అమెరికా న్యూజెర్సూలోని న్యూవార్క్​కు వెళ్లాల్సిన ఏఐ 191 విమానాన్ని బాంబు బెదిరింపు కారణంగా లండన్​లోని స్టాన్​స్టెడ్​ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఈ సమయంలో యూకే రాయల్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన టైఫూన్​ యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి.

బాంబు బెదిరింపు వార్తలు అబద్ధమని తేలాక.. ఏఐ 191​ విమానం తిరిగి న్యూవార్క్​కు బయలుదేరిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.

బాంబు బెదిరింపు హెచ్చరికలతో ముంబయి నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానాన్ని అత్యవసరంగా లండన్ విమానాశ్రయంలో ల్యాండ్​ చేశారు.
అమెరికా న్యూజెర్సూలోని న్యూవార్క్​కు వెళ్లాల్సిన ఏఐ 191 విమానాన్ని బాంబు బెదిరింపు కారణంగా లండన్​లోని స్టాన్​స్టెడ్​ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఈ సమయంలో యూకే రాయల్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన టైఫూన్​ యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి.

బాంబు బెదిరింపు వార్తలు అబద్ధమని తేలాక.. ఏఐ 191​ విమానం తిరిగి న్యూవార్క్​కు బయలుదేరిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: ఉన్నావ్ జైలులో ఖైదీల చేతుల్లో తుపాకులు

Intro:Body:

oo


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.