ETV Bharat / bharat

రెచ్చిపోయిన మావోయిస్టులు- ఓ జవాను మృతి

author img

By

Published : Jul 27, 2020, 8:25 PM IST

ఛత్తీస్​గఢ్​ నారాయణపూర్​ దూల్​లోని ఆర్మ్​డ్​ ఫోర్స్​ (సీఏఎఫ్​) శిబిరంపై మావోయిస్టులు దాడి చేశారు. శిబిరం వద్ద కాపలాకాస్తున్న బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యారు.

A jawan lost his life in maoists firing
ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు- ఓ జవాను మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్‌లోని దూల్‌ వద్ద ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) శిబిరంపై దాడికి తెగబడ్డారు. శిబిరం బయట కాపలాకాస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యారు.

ఇతర సిబ్బంది తేరుకునేలోపే మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. ఇద్దరు సభ్యులున్న ఓ చిన్న యాక్షన్‌ టీం ఈ దాడికి పాల్పడి ఉంటుందని ఐజీ సుందరరాజ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్‌లోని దూల్‌ వద్ద ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) శిబిరంపై దాడికి తెగబడ్డారు. శిబిరం బయట కాపలాకాస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యారు.

ఇతర సిబ్బంది తేరుకునేలోపే మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. ఇద్దరు సభ్యులున్న ఓ చిన్న యాక్షన్‌ టీం ఈ దాడికి పాల్పడి ఉంటుందని ఐజీ సుందరరాజ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.

ఇదీ చూడండి:గణనీయంగా తగ్గిన కరోనా మరణాల రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.