ETV Bharat / bharat

చిరుతను కొట్టి చంపి దంతాలు, గోళ్లు పీకేసి..

author img

By

Published : Jun 8, 2020, 7:27 AM IST

Updated : Jun 8, 2020, 11:27 AM IST

చిరుతను చంపి దాని దంతాలు, గోళ్లు తొలగించిన ఘటన అసోంలోని కాటబడిలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన గువాహటి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.

killing leopard in Assam
చిరుత

అసోం గోర్​చుక్​లోని కాటబడిలో చిరుతను చంపిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చిరుతను కొట్టి చంపి దంతాలు, గోళ్లు పీకేసి..

"కాటబడిలో చిరుతను చంపిన ఘటనపై కేసుల నమోదు చేశాం. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం."

- గువాహటి పోలీసులు

కాటబడి ప్రాంతంలో చిరుతను ఆదివారం కొట్టి చంపారు స్థానికులు. అనంతరం దాని దంతాలు, గోళ్లు తొలగించారు.

ఇదీ చూడండి: ఒడిశా తీరంలో ఓలివ్​ రిడ్లే తాబేళ్ల కనువిందు

అసోం గోర్​చుక్​లోని కాటబడిలో చిరుతను చంపిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చిరుతను కొట్టి చంపి దంతాలు, గోళ్లు పీకేసి..

"కాటబడిలో చిరుతను చంపిన ఘటనపై కేసుల నమోదు చేశాం. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం."

- గువాహటి పోలీసులు

కాటబడి ప్రాంతంలో చిరుతను ఆదివారం కొట్టి చంపారు స్థానికులు. అనంతరం దాని దంతాలు, గోళ్లు తొలగించారు.

ఇదీ చూడండి: ఒడిశా తీరంలో ఓలివ్​ రిడ్లే తాబేళ్ల కనువిందు

Last Updated : Jun 8, 2020, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.