ETV Bharat / bharat

ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు

author img

By

Published : Jun 8, 2020, 10:38 AM IST

Updated : Jun 8, 2020, 11:47 AM IST

4 unidentified men entered Rajaji Government Hospital in Madurai
ఆస్పత్రిలోకి దూరి రోగిని హత్య చేసిన దుండగులు

10:34 June 08

ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు

తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోకి నలుగురు దుండగులు ప్రవేశించి.. చికిత్స తీసుకుంటున్న రోగిని హత్యచేశారు. వారంతా ఆయుధాలతో వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

10:34 June 08

ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు

తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోకి నలుగురు దుండగులు ప్రవేశించి.. చికిత్స తీసుకుంటున్న రోగిని హత్యచేశారు. వారంతా ఆయుధాలతో వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Jun 8, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.