తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోకి నలుగురు దుండగులు ప్రవేశించి.. చికిత్స తీసుకుంటున్న రోగిని హత్యచేశారు. వారంతా ఆయుధాలతో వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు - రోగి
![ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు 4 unidentified men entered Rajaji Government Hospital in Madurai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7523568-thumbnail-3x2-murder.jpg?imwidth=3840)
ఆస్పత్రిలోకి దూరి రోగిని హత్య చేసిన దుండగులు
10:34 June 08
ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు
10:34 June 08
ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు
తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోకి నలుగురు దుండగులు ప్రవేశించి.. చికిత్స తీసుకుంటున్న రోగిని హత్యచేశారు. వారంతా ఆయుధాలతో వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jun 8, 2020, 11:47 AM IST