ETV Bharat / bharat

కాంట్రాక్టర్​ను హత్య చేసిన మావోయిస్టులు

author img

By

Published : Dec 17, 2020, 3:45 PM IST

Updated : Dec 17, 2020, 4:01 PM IST

ఒడిశా మల్కన్​గిరి జిల్లాలో ఓ కాంట్రాక్టర్​ను హత్య చేశారు మావోయిస్టులు. అతనికి సంబంధించిన కారు, మరో రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.

Maoist attack
కాంట్రాక్టర్​ను హత్య చేసిన మావోయిస్టులు

ఒడిశా మల్కన్​గిరి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మథిలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గోలియా ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్​ను అత్యంత దారుణంగా హత్య చేశారు. బాధితుడిని సుకుమార్​ మండల్​గా గుర్తించారు.

సుమారు 15 నుంచి 20 మంది సాయుధ మావోయిస్టులు కాంట్రాక్టర్​ను అపహరించి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. అనంతరం గొడ్డలితో నరికి చంపినట్లు తెలిసింది.

కాంట్రాక్టర్​కు చెందిన ఎస్​యూవీ, ట్రాక్టర్​ సహా మరో వాహనానికి నిప్పుపెట్టారు.

Maoists in Odisha
మంటల్లో కాలిపోతున్న ఎస్​యూవీ

ఇదీ చూడండి:రైతుల దుస్థితిపై సుప్రీం సానుభూతి

ఒడిశా మల్కన్​గిరి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మథిలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గోలియా ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్​ను అత్యంత దారుణంగా హత్య చేశారు. బాధితుడిని సుకుమార్​ మండల్​గా గుర్తించారు.

సుమారు 15 నుంచి 20 మంది సాయుధ మావోయిస్టులు కాంట్రాక్టర్​ను అపహరించి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. అనంతరం గొడ్డలితో నరికి చంపినట్లు తెలిసింది.

కాంట్రాక్టర్​కు చెందిన ఎస్​యూవీ, ట్రాక్టర్​ సహా మరో వాహనానికి నిప్పుపెట్టారు.

Maoists in Odisha
మంటల్లో కాలిపోతున్న ఎస్​యూవీ

ఇదీ చూడండి:రైతుల దుస్థితిపై సుప్రీం సానుభూతి

Last Updated : Dec 17, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.