ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

author img

By

Published : Mar 21, 2021, 9:56 PM IST

Updated : Mar 21, 2021, 10:13 PM IST

A bus on way from Doda to Jammu met with an accident at Sarora (Tikri). 12 persons who were injured have been shifted to hospital
ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు

జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొడా నుంచి జమ్మూకు ప్రయాణిస్తున్న బస్సు..సరోరా వద్ద ప్రమాదానికి గురైంది.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొడా నుంచి జమ్మూకు ప్రయాణిస్తున్న బస్సు..సరోరా వద్ద ప్రమాదానికి గురైంది.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: భార్యకు నిప్పంటించి వృద్ధుడు ఆత్మహత్య

Last Updated : Mar 21, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.