ETV Bharat / bharat

ఒకే హాస్టల్​లో 40 మందికి కరోనా - 40 మంది హాస్టల్ విద్యార్థినులకు కరోనా

మహారాష్ట్ర లాతూర్ నగరంలోని ఓ హాస్టల్​లో 40 మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు.

40 hostel students test positive in Maharashtra
40 మంది హాస్టల్​ విద్యార్థినులకు కరోనా
author img

By

Published : Feb 23, 2021, 5:53 PM IST

మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్​లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్​లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్​ నిర్వాహకులు.

మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన మహా సర్కార్.. నిబంధనలను కఠినతరం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు విధించింది.

మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్​లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్​లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్​ నిర్వాహకులు.

మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన మహా సర్కార్.. నిబంధనలను కఠినతరం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి : ఆ రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా.. మళ్లీ లాక్​డౌన్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.