ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం

author img

By

Published : May 6, 2021, 6:14 AM IST

Updated : May 6, 2021, 6:38 AM IST

encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం

06:07 May 06

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. షోపియాన్ జిల్లాలోని కనిగాం ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు.

బలగాలు.. పక్కా సమాచారం అందుకొని అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురిని చుట్టుముట్టాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది లొంగిపోగా... మిగిలిన వారు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.

06:07 May 06

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. షోపియాన్ జిల్లాలోని కనిగాం ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు.

బలగాలు.. పక్కా సమాచారం అందుకొని అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురిని చుట్టుముట్టాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది లొంగిపోగా... మిగిలిన వారు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.

Last Updated : May 6, 2021, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.