ETV Bharat / bharat

ఆ యూనివర్సిటీలో కొవిడ్​తో 26మంది ప్రొఫెసర్లు మృతి - అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం కొవిడ్​ కేసులు

కరోనా బారిన పడిన అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ సిబ్బందిలో ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 26మంది ప్రొఫెసర్లు ఉన్నారు.

aligarh university, అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం కొవిడ్​ కేసులు
అలీగఢ్​ యూనివర్సిటీ
author img

By

Published : May 12, 2021, 12:02 PM IST

అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో కొవిడ్​ కారణంగా ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. వీరిలో 26 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలో వీరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఏఎంయూ ఉపకులపతి తారిక్​ మన్సూర్ విజ్ఞప్తి మేరకు అధికారులు వైరస్​ నమూనాలను సేకరించి పరీక్షల కోసం దిల్లీకి పంపించారు. కొత్త వేరియంటే మరణాలకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

మృతి చెందిన 26 మంది ప్రొఫెసర్లలో 16 మంది సేవలు అందిస్తుండగా, 10 మంది పదవీ విరమణ పొందిన వారు ఉన్నారు.

ఇదీ చదవండి : కొవిడ్​ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు

అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో కొవిడ్​ కారణంగా ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. వీరిలో 26 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలో వీరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఏఎంయూ ఉపకులపతి తారిక్​ మన్సూర్ విజ్ఞప్తి మేరకు అధికారులు వైరస్​ నమూనాలను సేకరించి పరీక్షల కోసం దిల్లీకి పంపించారు. కొత్త వేరియంటే మరణాలకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

మృతి చెందిన 26 మంది ప్రొఫెసర్లలో 16 మంది సేవలు అందిస్తుండగా, 10 మంది పదవీ విరమణ పొందిన వారు ఉన్నారు.

ఇదీ చదవండి : కొవిడ్​ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.