మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. జిల్లాలోని ధనోరా గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
నక్సల్స్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: బిహార్లో పిడుగుల వర్షం- 13 మంది మృతి