లాక్​డౌన్​ ప్రభావం...నిర్మానుష్యంగా బెజవాడ బస్తీలు - lock down vijayawada live updats

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 23, 2020, 11:48 PM IST

Updated : Mar 24, 2020, 6:11 PM IST

కరోనా వైరస్​ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర పనులు మినహా మరే పరిస్థితుల్లో ప్రజలను బయటకు రావద్దొంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో ఎప్పూడూ రద్దీగా ఉండే ప్రదేశాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. విసిరేసినట్లు అక్కడక్కడ మనుషులు కనిపించారు.
Last Updated : Mar 24, 2020, 6:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.