అమరావతి రైతుల గుండెచప్పుడు.. ప్రత్యేక పోరు గీతం

By

Published : Apr 28, 2021, 10:52 AM IST

Updated : Apr 28, 2021, 5:47 PM IST

thumbnail

అమరావతి రైతుల ఉద్యమం 500వ రోజుకు చేరుతున్న సందర్భంగా ప్రవాసాంధ్రుడు అశ్విన్ అట్లూరి ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. రైతులకు జరిగిన అన్యాయం, ఉద్యమ ప్రస్థానం, ఎదుర్కొన్న అణచివేతలను ఈ గీతంలో కళ్లకు కట్టారు. ఎస్.కె. బాజి స్వరాలు సమకూర్చగా శ్రీకాంత్ ఆలపించారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ గీతాన్ని విడుదల చేశారు.

Last Updated : Apr 28, 2021, 5:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.