ETV Bharat / state

ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం

author img

By

Published : Oct 3, 2020, 5:21 PM IST

కడప జిల్లాలోని జెట్టివారి పల్లి, చెయ్యేరు నదిలో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని రాజంపేటకు తరలించారు.

మృతదేహం లభ్యం
మృతదేహం లభ్యం

కడప జిల్లాలోని పెనగలూరు మండలం జెట్టివారి పల్లి చెయ్యేరు నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన విజయకుమార్ మృతదేహం లభ్యమైంది. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి విజయ్ మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేటకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాలోని పెనగలూరు మండలం జెట్టివారి పల్లి చెయ్యేరు నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన విజయకుమార్ మృతదేహం లభ్యమైంది. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి విజయ్ మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేటకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వ్యక్తి ప్రాణం తీసిన పాగేరు వంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.