ETV Bharat / state

వైఎస్ఆర్​కు సతీమణి విజయమ్మ నివాళి

author img

By

Published : Jan 25, 2021, 10:57 AM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ys vijayamma
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఆయన సతీమణి

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ నివాళులు అర్పించారు. పది నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు చేసి మౌనం పాటించారు. ఆమెతో పాటు చక్రాయపేట వైకాపా ఇన్‌ఛార్జ్‌ వైఎస్ కొండా రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు ఉన్నారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ నివాళులు అర్పించారు. పది నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు చేసి మౌనం పాటించారు. ఆమెతో పాటు చక్రాయపేట వైకాపా ఇన్‌ఛార్జ్‌ వైఎస్ కొండా రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు ఉన్నారు.

ఇదీ చదవండి:

కాసేపట్లో.. వైకాపా ఎంపీలతో సీఎం జగన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.