కడప జిల్లా అట్లూరు మండలంలోని వేములూరు వంతెన... సోమశిల జలాశయం వెనక జలాలతో మునిగిపోయింది. ఫలితంగా మన్యంవారిపల్లి, కమలకూరు, వేములూరు, మాడపూరు, కమలకూరు గ్రామపంచాయతీల పరిధిలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... వంతెన ఎత్తు పెంచుతామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నూతన వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
వైకాపా పార్లమెంట్ను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంపీ గల్లా జయదేవ్