ETV Bharat / state

'యువతిని మోసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి' - కడప జిల్లా తాజా వార్తలు

కడప జిల్లాలో పెళ్లి పేరుతో ఎస్టీ యువతిని మోసం చేసిన నిందితుడు రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. నిందితునికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అండగా ఉండటం సిగ్గు చేటన్నారు.

sandhya rani demand justice for victim girl
యువతిని మోసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి
author img

By

Published : Dec 27, 2020, 10:57 PM IST

కడప జిల్లాలో పెళ్లి పేరుతో ఎస్టీ యువతిని మోసం చేసిన నిందితులకు అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అండగా ఉండటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్యే అనుచరుడు రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతికి వైద్య సాయం కింద 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. దిశ చట్టం కింద ముగ్గురిని ఉరి తీశామని హోంమంత్రి అబద్దాలు చెప్పకుండా.. మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె హితవు పలికారు.

ఇదీ చూడండి:

కడప జిల్లాలో పెళ్లి పేరుతో ఎస్టీ యువతిని మోసం చేసిన నిందితులకు అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అండగా ఉండటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్యే అనుచరుడు రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతికి వైద్య సాయం కింద 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. దిశ చట్టం కింద ముగ్గురిని ఉరి తీశామని హోంమంత్రి అబద్దాలు చెప్పకుండా.. మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె హితవు పలికారు.

ఇదీ చూడండి:

సజ్జల నన్ను హత్యచేయించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.