ETV Bharat / state

విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం... కారణం ఇదే..!

చరవాణి కలిగి ఉన్నాడని ఓ విద్యార్థిని.. కార్పొరేట్​ పాఠశాల యాజమాన్యం చితకబాదిన ఘటన కడప జిల్లాలో జరిగింది.

author img

By

Published : Nov 7, 2019, 9:48 AM IST

గాయాలపాలైన విద్యార్థి

కడప జిల్లాలోని ఓ కార్పొరేట్​ పాఠశాల యాజమాన్యం.. చరవాణి కలిగి ఉన్నాడనే నెపంతో విద్యార్థిని చితకబాదారు. వసతి గృహంలో ఉంటోన్న పదో తరగతి విద్యార్థి వద్ద చరవాణి గుర్తించిన యాజమాన్యం తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చూడండి:

గాయాలపాలైన విద్యార్థి

కడప జిల్లాలోని ఓ కార్పొరేట్​ పాఠశాల యాజమాన్యం.. చరవాణి కలిగి ఉన్నాడనే నెపంతో విద్యార్థిని చితకబాదారు. వసతి గృహంలో ఉంటోన్న పదో తరగతి విద్యార్థి వద్ద చరవాణి గుర్తించిన యాజమాన్యం తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చూడండి:

అర్చకులంతా.. సీఎంకు రుణపడి ఉంటారు'

Intro:ap_cdp_18_06_student_gayalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
చరవాణి కలిగి ఉన్నాడని ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని చితకబాదిన ఘటన కడపలో చోటు చేసుకుంది. విద్యార్థి వీపంతా గాయాలయ్యాయి. ఓ కార్పొరేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో వసతి గృహంలో ఉంటున్నాడు. నిన్న రాత్రి విద్యార్థి వద్ద చరవాణి ఉందనే విషయం వసతి గృహ అధికారికి తెలియడంతో అతను విద్యార్థిని చితకబాదాడు. వీపంతా ఎర్రటి గాయాలయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి ఇలా కాకుండా చూస్తామని యాజమాన్యం అన్నారు.


Body:విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.