ETV Bharat / state

దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత... ఇద్దరి అరెస్ట్ - illegal liquor seized in duvvur kadapa

తెలంగాణలోని అలంపూర్​ నుంచి రాష్ట్రానికి బైక్​పై అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను కడప జిల్లా దువ్వూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైదుకూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్‌, బాలయ్యలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 161 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత
దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత
author img

By

Published : Aug 3, 2020, 8:39 PM IST

దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత
దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత

కడప జిల్లా దువ్వూరు మండలంలో పోలీసులు తనీఖీలు నిర్వహించారు. ఇడమడక తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా బైక్​పై మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 161 మద్యం బాటిళ్లతో పాటు బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైదుకూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్​, బాలయ్యలుగా గుర్తించారు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్​ నుంచి మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి

'శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'

దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత
దువ్వూరులో తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత

కడప జిల్లా దువ్వూరు మండలంలో పోలీసులు తనీఖీలు నిర్వహించారు. ఇడమడక తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా బైక్​పై మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 161 మద్యం బాటిళ్లతో పాటు బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైదుకూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్​, బాలయ్యలుగా గుర్తించారు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్​ నుంచి మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి

'శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.