ETV Bharat / state

కన్నెలూరులో ఎస్​ఈబీ అధికారుల దాడులు..కర్ణాటక మద్యం స్వాధీనం

author img

By

Published : Sep 16, 2020, 3:55 PM IST

కడప జిల్లా కన్నెలూరు గ్రామంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరిని అరెస్ట్ చేయగా ముగ్గురు నిందితులు పరారయ్యారని పోలీసులు తెలిపారు.

కన్నెలూరులో ఎస్​ఈబీ అధికారుల దాడులు..కర్ణాటక మద్యం స్వాధీనం
కన్నెలూరులో ఎస్​ఈబీ అధికారుల దాడులు..కర్ణాటక మద్యం స్వాధీనం

కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామంలోని ఓ ఇంట్లో ఎస్​ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కర్ణాటక మద్యం లభ్యమైంది. సుమారు 70 వేల రూపాయల విలువైన 210 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి

కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామంలోని ఓ ఇంట్లో ఎస్​ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కర్ణాటక మద్యం లభ్యమైంది. సుమారు 70 వేల రూపాయల విలువైన 210 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి

కుందూనదిలో నిలకడగా వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.